జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య గర్భవతి అని, ఇప్పుడు తనకు నాలుగో నెల అని వీడియోతో వెల్లడించాడు.
నాగార్జున హీరోయిన్ టబు మళ్లీ కలిసి నటిస్తున్నారు. డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నాగార్జునకు జోడీగా టబును ఫిక్స్ చేశారు.
ఓ సినిమా పూర్తవ్వాలి అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఉంటే సరిపోదు. ఇంకా చాలా మంది అవసరం ఉంటుంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. ముందు టెక్నీషియన్స్ ని ఒకే చేయాలి. అసలు టెక్నీషియన్స్ అనే వారు ఒకే అయినట్లే. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు అదే పనిలో ఉన్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఊర్వశి రౌతలతో హీరోలిద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే, ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన దగ్గర నుంచి వైవిధ్యభరితమైన కథలనే చేస్తూ వస్తున్నాడు. కథలోను .. తన పాత్ర విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు.
మెగా ఫ్యామిలీలో ఎంత మంది హీరోలు ఉన్నారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అంత మంది హీరోలు వచ్చినా, ఎవరికి వారు తమ సినిమాలతో ఆకట్టుకుంటూ స్పెషల్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ మెగా హీరోలంతా ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. గతంలోనూ ఈ మెగా హీరోలు ఒకేసారి తలపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యుద్ధానికి దిగడం విశేషం.
వైఎస్ జగన్ పాదయాత్ర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం యాత్ర2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాత్ర2 మూవీ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది.
స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్లపై మరో కేసు నమోదైంది. విఘ్నేశ్ శివన్ కుటుంబీకులు ఆ దంపతులపై కేసు పెట్టారు. దీంతో మరోసారి నయన్ విఘ్నేశ్ దంపతులు వార్తల్లో నిలిచారు.
భోజ్పురి నటి నేహా మాలిక్ తన హాట్ ఫొటో షూట్ చిత్రాలను అందాల కనువిందు చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ చిత్రాలు చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అత్యంత అంచనాల చిత్రం జైలర్ నుంచి మొదటి సింగిల్ కావలా గురువారం విడుదలైంది. ఇది రిలీజైన కొన్ని గంటల్లోనే ట్రైండింగ్లో కొనసాగడంతోపాటు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్(Adipurush) చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగ్స్ వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియోలా ఈ అంశంపై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్(manoj muntashir) స్పందించారు. ఈ చిత్రం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు శనివారం బహిరంగ క్షమాపణలు(apologized) చెప్పారు.
ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కొందరిని బాగా ఆకట్టుకోగా, కొందరు ఈ మూవీపై విమర్శలు కురిపించారు. అయితే, ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ప్రభాస్ ని ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
బేబీ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ట్రైలర్లో చూపించారు. జులై 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ మూవీతో హిట్ కొట్టిన ఆయన, ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.
సమంత గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్గా మారుతుంది. సామ్ అంటేనే సోషల్ మీడియాలో సెన్సేషన్. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరమవుతోందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ క్రమంలోనే తాజాగా సమంత లేటెస్ట్ సినిమాలు పనైపోయినట్టు తెలుస్తోంది.