విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థిని విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగలేదు. ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఏకంగా తిరుపతి తీసుకేళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతని ప్రవర్తనను గుర్తించిన బాలిక తన పేరెంట్స్ కు విషయం చెప్పడంతో పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు.
తిరుపతి జిల్లా (Tirupati District) లో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం (Chandragiri Mandal) గుంగుడుపల్లెలో దుండుగులు కారుపై పెట్రోల్పోసి నిప్పటించడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు . కారు నంబర్ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ను(Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
ప్రముఖుల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిగ్గజ గాయకుడు యేసుదాస్ (KJ Yesudas) కుమారుడు, ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాసు (Vijay Yesudas) నివాసంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. అత్యంత విలువైన ఆభరణాలు (Jewellery), వజ్రాలతో (Diamonds) పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లు (Documents) చోరీకి ...
కర్ణాటక బెంగళూరు(bengaluru)లో సిటీ పార్కులో కూర్చున్న 19 ఏళ్ల యువతిని కారులోకి లాక్కుని వెళ్లి.. నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులోనే ఈ ఘటన మార్చి 25న జరుగగా..నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
మస్కిట్ కాయిల్స్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు పీల్చడం వలన వాళ్లు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం (post-mortem) నివేదిక వస్తేనే కానీ వారి మరణం వెనుక రహాస్యం (Secret) తెలియనుంది.
లేఆఫ్ లు (Lay offs) ప్రకటిస్తున్న వేళ తన ఉద్యోగం (Job) కూడా ఊడిపోతుందని ఆందోళన చెందుతుండేవాడు. ఒత్తిడిని టెకీలు జయించలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో బాధిత కుటుంబాలు తీరని శోకంలో మునుగుతున్నాయి.
అతి పురాతనమైన ఆ బావి దాదాపు 50 అడుగుల లోతు ఉంది. ఈ బావిని 40 ఏళ్ల కిందట మూసేశారు. పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి ఉంచారు. అధిక బరువు ఉండడంతో ఒక్కసారిగా అది కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో ఇంజన్ అమర్చి అనంతరం యథావిధిగా రైలు బయల్దేరింది. కాగా బొలెరో వాహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేటు వేసినా దూసుకురావడంతో వాహనంలోని వ్యక్తులు దొంగలా? (Theif) అనే సందేహాలు వస్తున్నాయి. పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా అనే కోణంలో రైల్వే పోలీసులు (Railway Police) దర్యాప్తు చేస్తున్నారు.
తోపులాట సంఘటనను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా పాలక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని తెలుస్తున్నది. వారి వేధింపులు తాళలేకనే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో మాఫియా డాన్ లు (mafia don) వణికి పోతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, ఇష్టారీతిన ప్రవర్తిస్తే యోగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యోగి తీరు ఉగ్రవాదులు, మాఫియాను ఆందోళనకు గురి చేస్తోంది.
తలుపును తెరచి కుమార్తెను కిందకు దింపగా అప్పటికే హేమలతా మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. కాగా ఇంట్లో యువతి రాసిన లేఖ లభించింది.