• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Pigs Died: పదుల సంఖ్యలో పందులు మృతి..వైరస్సే కారణం?

ఒక్క రోజే ఏకంగా ఐదు పందులు మృతి(pigs died) చెందాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) మక్తల్(makthal) మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళన మొదలైంది.

March 23, 2023 / 01:20 PM IST

Suicide: ఆస్పత్రి బిల్లులకు బయపడి..గూగుల్లో వెతికి ఆత్మహత్య!

ఆసుపత్రి బిల్లులకు బయపడిన ఓ 24 ఏళ్ల యువకుడు బలవన్మరణం(suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో చోటుచేసుకుంది. అంతేకాదు అతను సూసైడ్ చేసుకునేందుకు గూగుల్లో(google) వెతికి నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో అని తెలుసుకుని మృత్యువాత చెందాడు.

March 23, 2023 / 12:42 PM IST

Death Penalty in India: మరణశిక్షలో మానవీయ పద్ధతులను కోరిన సుప్రీం కోర్టు

కరడు గట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల పైన కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణ శిక్షను అమలు చేయడానికి మరి...

March 21, 2023 / 08:38 PM IST

TSPSC పేపర్ లీకేజీ కేసు..రేణుక భర్తపై ప్రభుత్వం వేటు

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రం లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులు ఇప్పటి వరకూ 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తుండటం తెలిసిందే. ప్రధాన నింధితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుక(Renuka)ను అధికారులు విడివిడిగా విచారించారు. అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. రాజశేఖర్(Rajasekhar) ఈ కే...

March 21, 2023 / 08:02 AM IST

Ramachandra Pillai: కస్టడీ పొడిగింపు..7 గంటలపాటు కొనసాగుతున్న కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో అరుణ్ రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai)కి సీబీఐ(SBI) కోర్టు కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో 14 రోజుల జ్యూడీషియల్ రిమాండును కోర్టు పెంచింది. ఈ క్రమంలో రామచంద్రను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత(MLC kavitha)ను ఈడీ(ED) అధికారులు ఇంకా విచారిస్తున్నారు.

March 20, 2023 / 06:06 PM IST

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని(custody extended) ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. అంతకుముందు శుక్రవారం సిటీ కోర్టు సీనియర్ AAP నాయకుడి ED కస్టడీని మార్చి 22 వరకు పెంచింది. అయితే నిందితుడిని సమర్థవంతమైన విచారణ కోసం భౌతిక కస్టడీ అవసరమని పేర్కొంది.

March 20, 2023 / 04:24 PM IST

Rajinikanth :రజినీకాంత్ ఇంట్లో చోరీ..డైమండ్స్, గోల్డ్ మాయం

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరగడంతో పోలీసు కేసు(Police case) నమోదైంది. ఈ చోరీలో సుమారు రూ.3.60 లక్షల విలువైన డైమండ్స్(Diamonds), గోల్డ్(Gold)ను దుండగులు దొంగిలించారు. ఈ చోరీ గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య(Iswarya) చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తెలిపిన ఫిర్యాదు మేరకు..ఆమెకు చెందిన 60 ...

March 20, 2023 / 03:04 PM IST

Teenmar Mallanna కార్యాలయంపై దాడి.. తీవ్ర ఆస్తి నష్టం

గతంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాషాయ పార్టీతో అంతగా చొరవ చూపడం లేదు. రాజీనామా చేయకుండానే పార్టీకి దూరంగా ఉన్నాడు.

March 20, 2023 / 09:12 AM IST

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది దుర్మరణం

ఈమధ్య కాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలు(Road Accidents) చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం బంగ్లాదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident)లో 17 మంది దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గోడను ఢీకొట్టి కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

March 19, 2023 / 03:17 PM IST

Revanth Reddy: TSPSC లీకేజీ విషయంలో KTR పీఏ పాత్ర ఉంది

TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

March 19, 2023 / 11:07 AM IST

Delhi Liquor Scam Case:లో సుప్రీంకు ఈడీ..రేపు కవిత హాజరవుతుందా?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC kavitha)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. కవిత పిటిషన్‌పై ఏజన్సీ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇతరులతో ఆమెను ఎదుర్కోవడానికి మార్చి 20న ఏజెన్సీ ముందు హాజ...

March 19, 2023 / 10:37 AM IST

Earthquake: పెరూ, ఈక్వెడార్ లో భారీ భూకంపం..14 మంది మృతి

దక్షిణ ఈక్వెడార్(Ecuador), ఉత్తర పెరూ(Peru)లో శనివారం బలమైన భూకంపం(earthquake) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 380 మందికిపైగా గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది(rescue employees) ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

March 19, 2023 / 08:55 AM IST

Salman Khan: స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని మరోసారి బెదిరించిన గ్యాంగ్‌స్టర్

సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను చంపేస్తామని చాలా రోజుల నుంచి బెదిరింపు లేఖలు, వార్తలు వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి. గతంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) కూడా సల్మాన్ ను చంపేస్తానని అన్నారు. తాజాగా ఆయన మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచారు. పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైలులో గ్యాంగ్ స్టర్(Gangster) లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు. ఇటీవలె మీడియా ఇంటరాక్షన్ లో ఈ గ్యాంగ్ ...

March 18, 2023 / 04:20 PM IST

Fire Accident: ఘోరం..అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవదహనం

పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిగువ కోహిస్థాన్ లోని పట్టాన్ ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఈ ఘటనలో 10 మంది(10 Died) సజీవదహనమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఓ మహిళ, అత్త, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు దుర్మరణం చెందారు. కోహిస్థాన్ లో శుక్రవారం ఉదయం 4 గంటలకు లాంతరు నుంచి చెలరేగిన మంటలు 10 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి.

March 18, 2023 / 02:55 PM IST

Kochi: చెత్త యార్డులో మంటలు..రూ.100 కోట్ల ఫైన్ వేసిన NGT

కేరళలోని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్(kochi Municipal Corporation) తన విధుల పట్ల నిర్లక్ష్యం(negligence)గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ.100 కోట్ల ఫైన్ విధించింది. కొచ్చిలోని చెత్త డంప్ సైట్‌లో అగ్నిప్రమాదం జరిగినందుకు గాను పర్యావరణ నష్ట పరిహారంగా చెల్లించాలని వెల్లడించింది.

March 18, 2023 / 01:14 PM IST