పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బద్రి'లో హీరోయిన్గా నటించిన అమిషా పటేల్(Ameesha Patel)కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ తెలుగులో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్(Tollywood)లో పవన్తో 'బద్రి' సినిమా తర్వాత మహేష్ బాబుతో 'నాని', ఎన్టీఆర్ తో 'నరసింహుడు', బాలయ్యతో 'పరమవీరచక్ర' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ...
Gold Smuggling: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు బంగారం స్మగ్లింగ్కు అడ్డాగా మారింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. దీంతో బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బంగారం స్మగ్లింగ్ ఎక్కువైంది. గత పదకొండు నెలల్లో ముంబై విమానాశ్రయం ద్వారా 604 కిలోల బంగారం అక్రమంగా రవాణా అయింది. దీని ఖరీదు 340 కోట్ల రూపాయలు. ఈ డే...
100 Marriages: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. ఈ వేడుక గ్రాండ్ గా జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి పెళ్లి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. గోళ్లు పెంచడం, గెడ్డం పెంచడం, బరువు పెరగడం వంటి వాటిలో విచిత్ర రికార్డులు నమోదు చేసిన వారి గురించి చదివాం. అయితే ఒక వ్యక్తి మాత్రం 100 మందికి పైగా మహిళలను పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పెళ్లిళ్ల కారణంగా ఆ వ్యక్...
ఇద్దరు దుండగులు ఓ ట్రాక్టర్(tractor) ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేయడమే కాదు. ఏకంగా నలుగురి మృతికి కారణమయ్యారు. టెంపో(tempo)లో వెళుతున్న ఓ కుటుంబాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది.
కర్ణాటక (Karnataka) మంగుళురులో దారుణం జరిగింది. ఇంట్లో చేసిన కోడి కూర (Chicken curry) రుచి చూడలేదని కొడుకుని తండ్రి చంపేశాడు. కర్ణాటకలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నారు. అయితే తండ్రి షీనా(Sheena) కోడి కూర వండాడు. ఈ క్రమంలో శివరామ్ బయటకు వెళ్లి రావడంతో కోడికూర ఎలా ఉందో టేస్ట్ (Taste) చూడమని తండ్రి కొడుకును అడిగాడు.
గిఫ్ట్ లో పేలుడు పదార్థాలు ఉంచి తానే గిఫ్ట్ గా ఇచ్చినట్లు సర్జు అంగీకరించాడు. తనను కాదని వేరొకరిని వివాహం చేసుకుంటుందనే అక్కసుతో ఈ పనికి పాల్పడ్డానని సర్జు వివరించాడు.
సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి.