తెలంగాణలో రేపు ఎమ్మెల్యే ఎన్నికలు(MLC elections) జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం, నగదు పట్టుబడింది. పోలీసులు, ఎక్సైజ్ బృందాల తనిఖీల్లో భాగంగా డ్రగ్స్, గంజాయితో పాటు 41 లక్షల నగదు, 1,800 లీటర్ల మద్యాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులు(police) 95 కేసులు నమోదు చేసి 74 మందిని అరెస్టు చేశారు.
అంతకుముందు క్రాంతికి ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని వాట్సప్ సందేశం పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో భయాందోళన చెందిన క్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులు, పోలీసులు గాలించగా గ్రామ శివారులో అచేతనావస్థలో కనిపించింది.
ఓ 10 ఏళ్ల బాలిక(10 years old girl) తన అమ్మమ్మ గొలుసును లాక్కోవడానికి వచ్చిన దొంగను(thief) చితకబాదింది. దీంతో చైన్ స్నాచర్ పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్(viral video) కావడంతో మార్చి 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో జరిగింది.
వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు. వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోనే నిద్రిస్తున్న కండక్టర్ (Conductor) సజీవంగా మంటలకు బలి అయిపోయారు. ఈ దారుణ ఘటన బెంగళూరులోజరిగింది. బెంగళూరు (Bengaluru)మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి (Muttiah Swamy) అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు.
ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)కి తెలిపాడు. ఇప్పుడు అదే వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అతడికి తీవ్ర గాయాలు కాలేదని, అతడి చికిత్సకు అయ్యే ఖర్చంతా తాను భరిస్తానని మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కాగా బాధితుడికి ప్రాథమిక వైద్యం చేయించి మెరుగైన చికిత్స కోసం భోపాల్ కు తరలించారు.
కర్నూలు(Kurnool)లో దారుణం జరిగింది. జాతరకి వచ్చిన అల్లుడి (Son-in-law) సొంత మామే అత్యంత క్రూరంగా హతమార్చాడు (killed). జాతరలో అందరి ముందే అతి కిరతంగా కత్తి తో( knife) నరికి చంపేశాడు. దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామానికి చెందిన లింగయ్య కుమార్తెను సూర్యప్రకాశ్(23) అనే యువకుడు వివాహం చేసుకున్నాడు.
భోజనం చేస్తుండగా బిందు శ్రీ ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఉన్న బిందుశ్రీ మొక్కజొన్న గింజలు గమనించింది. వాటిని నోట్లో వేసుకుని తినే ప్రయత్నం చేసింది. గింజలు గొంతులో అడ్డం పడడంతో పాప గిలగిల కొట్టుకుంటూ ఏడ్చేసింది.
యువతిని ప్రేమించాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ యువతితో ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న అర్షియా సోదరుడు, బాబాయ్ లు పవన్ పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
Cyber Crime : ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది సైబర్ కేటుగాళ్ల వలలో పడి దారుణంగా మోసపోతున్నారు. వీరి జాబితాలోకి సినీ నటి నగ్మ కూడా చేరడం గమనార్హం. ఆమె సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు. తన మొబైల్ కి వచ్చిన మెసేజ ని క్లిక్ చేయడంతో... ఆమె దాదాపు రూ.లక్ష పోగొట్టుకున్నారు.
తమ అభిమాన హీరోను ( Actors ) ఒక్కసారైనా కలవాలని ఎంతో మంది ఆయా హీరోల ఫ్యాన్స్ ( Hero fans ) భావిస్తారు . ఇందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు . అయితే బాలీవుడ్ బాద్ షా ( bollywood badshah ) షారుక్ ఖాన్ ను ( shahrukh khan ) చూడాలనుకున్న ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం అడ్డ దారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు .
తాను సీనియర్ ను కాబట్టి ప్రీతిని వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేసిన సైఫ్, ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో రావడంతో ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి ఈడీ(Enforcement Directorate) అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం. అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని ఈడీ(ED) మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ(ED) ప్రశ్నించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడ...