తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మార్చి 15న ఉదయం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత రెండో విడత విచారణ కోసం ఈడీ(ED) ముందు రేపు హాజరుకానున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చట్ట సభల్లో మహిళా బిల్లు అంశంపై కవిత వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.
కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణం జరిగింది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై అల్లుడు (Son-in-law) విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. నవ వధువు కాళ్ల పారాణి సైతం ఇంకా ఆరలేదు. ఇంతలో కుటుంబ కలహాలు వచ్చాయి. పట్టుమని 14రోజులు గడవకముందే ఏకంగా భార్యను అడ్డువచ్చిన అత్తను కత్తితో నరికి చంపేశాడు(killed). కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామపైనా దాడికి తెగబడ్డాడు.
యూపీ అలీగడ్ (Aligad) లో దారుణంచోటుచేసుకుంది. పబ్లిక్ ప్లేసుకు అసభ్యంగా బట్టలు (Clothes) వేసుకుని వచ్చినందుకు భర్త, భర్యను అతి కిరతంగా చంపాడు(killed). ఎన్నిసార్లు చెప్పిన పట్టించకోవడం లేదని కోపంతో భార్యను హత్య చేశాని నిందితుడు వెల్లడించాడు. చిన్నపాటి తగదా తీవ్ర వాగ్వాదంగా మారి భార్య హత్యకు దారి తీసింది. బార్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఓ మహిళను ఓ యువకుడు బహిరంగంగానే బలవంతంగా ముద్దు పెడుతున్న వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లో (Bihar) చోటు చేసుకున్నది. జాముయ్ ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ (Woman on phone) మాట్లాడుకుంటూ నిలబడింది. ఈ సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమైంది.
కొద్ది రోజుల క్రితం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణీకురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇండియన్ రైల్వేస్ లో జరిగింది. ఓ రైల్వే అధికారి... మహిళ పైన మూత్ర విసర్జన చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చిన్నారిని బయటకు తీశారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలతో లేడు. ‘బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాం. ఉన్న అన్ని అవకాశాలను వినియోగించినా బాలుడిని కాపాడుకోలేకపోయాం
టికెట్ (Ticket) తీసుకుని ప్రయాణించాల్సిన ప్రయాణికులు కొందరు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. వారిని నియంత్రించేందుకు ఆయా సంస్థలు టికెట్ కలెక్టర్లు (టీసీ) లను నియమిస్తారు. వాళ్లు బస్సులు, రైళ్ల (Rail)ను తనిఖీ చేసి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని అడ్డగిస్తారు.
ఒక తప్పు వారి ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ప్రస్తుతం నేరస్తులుగా జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ఓ అభ్యర్థి ద్వారా బహిర్గతం కావడంతో టీఎస్ పీఎస్సీ స్పందించింది.
తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఎక్కువవుతున్నాయి. ప్రజలపై ముఖ్యంగా బాలబాలికలపై వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు దుర్మరణం చెందిన ఘటన నుంచి కోలుకోక ముందే తాజాగా మరో ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
కాగా దారుణానికి పాల్పడింది మొదటి కూతురుగా పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులుకు మొదటి భార్య చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు కలగగా వృద్ధ్యాప్యంలో అతడిని సక్రమంగా చూసుకోకపోవడంతో వృ
Viral News : ఎయిర్ ఇండియా విమానంలో స్మోక్ చేసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ నుండి ముంబయి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి దూమపానం చేయడంతో ఆయనమీద కేసు నమోదు చేశారు. ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వాష్రూమ్లోకి వెళ్లి సిగరెట్ వెలిగించగానే అక్కడ ఉన్న స్మోక్ అలారమ్ మోగింది.
నిజామాబాద్ జిల్లా(nizamabad district) చాంద్రాయణ్ పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. కారు(car) అతివేగంతో కంటైనర్ లారీని(heavy lorry) వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు(car)లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
రిజిస్టర్ (Register)లో సంతకం చేసి లోపలికి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆయన లోపల ఎక్కడా కనిపించకపోవడంతో డిపో అంతా ఉద్యోగులు గాలించారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.
TSPSC నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీక్ విషయంలో ఇద్దరికి వాటా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ పేపర్ కోసం రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుని మరికొంత మందికి ఈ పేపర్ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని పోలీసులు(police) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
రైల్వే జాబ్స్ కుంభకోణం(railway jobs scam) కేసు(case)లో లాలూ ప్రసాద్ కుటుంబంపై (lulu Prasad Yadav's family) జరిపిన దాడుల్లో కోటి రూపాయల లెక్కలో చూపని నగదుతోపాటు రూ.600 కోట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ(ED) తెలిపింది. దీంతోపాటు 24 చోట్ల జరిపిన సోదాల్లో 1900 డాలర్ల విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారం, 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు రికవరీ చేయబడ్డాయని వెల్లడించారు.