వైఎస్ వివేకా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య వివాదాలున్నాయని గుర్తు చేశారు.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
కారు వెళ్లి గోడను ఢీకొట్టడంతో మంత్రి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చేయకూడని పని చేశారు. విద్యార్థులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆరుగురు లేడీ టీచర్లను అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
జూదం ఇది చాలా మందికి నియంత్రించలేని వ్యసనంగా ఉంటుంది. దీని బారిన పడిన వారు అంత ఈజీగా తప్పించుకోలేరు. ఇది ఒక రుగ్మత మాదిరిగా తయారై మనుషులను ఆర్థికంగా నాశనం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్(hyderabad)కు చెందిన ఓ వ్యక్తి సైతం క్రెకిట్ బెట్టింగ్(cricket betting) బారిన పడి రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫేక్ డాక్యుమెంట్లతో వృద్ధదంపతులను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారికి న్యాయం జరిగేలా చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని రంగశాయపేట(rangashaipet warangal)లో ఇటీవల చోటుచేసుకుంది.
ఇద్దరు కూతుళ్లను తల్లితండ్రులే(parents) హత్య(murder) చేసిన ఓ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వారిని హత్య చేయడాన్ని పలువురు సపోర్ట్ చేస్తుండగా..మరికొంత మంది మాత్రం తప్పని చెబుతున్నారు. అసలు వారి కుమార్తెలు ఏం చేశారు? ఎందుకు వారిని పేరెంట్స్ చంపేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో పాటు మొత్తం 16 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన నలుగురు భారతీయులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు.
ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శుక్రవారం ప్రియురాలి పుట్టిన రోజును (birthday) ఘనంగా చేశాడు, ఆపై కేకు కోసిన కత్తితోనే ఆమె గొంతుకోశాడు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్ (Police station) కు వెళ్లి లొంగిపోయాడు. వాట్సాప్ లో చాట్ చేస్తుండడం చూసి ఎవరితో చాట్ చేస్తున్నావని అడిగితే చెప్పకపోవడం, చాటింగ్ చూపించేందుకు నిరాకరించడంతో కోపం పట్టలేక చంపేసినట్లు...