గిఫ్ట్ లో పేలుడు పదార్థాలు ఉంచి తానే గిఫ్ట్ గా ఇచ్చినట్లు సర్జు అంగీకరించాడు. తనను కాదని వేరొకరిని వివాహం చేసుకుంటుందనే అక్కసుతో ఈ పనికి పాల్పడ్డానని సర్జు వివరించాడు.
సిక్కిం(Sikkim)లోని నాథులా(nathula phas) సరిహద్దులో భారీ హిమపాతం ఆకస్మాత్తుగా కూలింది. ఈ క్రమంలో ఏడుగురు పర్యాటకులు మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరోవైపు బాధిత ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఇలా లీకులకు తెర తీస్తున్నాయనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి.
అధికారిపైనే కుక్క దాడి చేసిందంటే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటుండడంతో కుటుంబసభ్యులు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా చిన్నారి రోదించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వచ్చి చూడగా బాలిక విలవిలలాడుతోంది. గొంతు పట్టుకుని ఊపిరాడకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఉంది.
పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater) పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఒడిశాలో క్రికెట్ ఓ ప్రాణాన్ని తీసింది. అంపైర్ గా వ్యవహరిస్తున్న ఇరవై రెండేళ్ల లక్కీ రౌత్ కి, ఆటగాడు జగారౌత్ కు మధ్య నో-బాల్ విషయమై వివాదం ప్రారంభమై, చినికి చినికి వానగా మారి అది కత్తితో పొడిచి ప్రాణం తీసే వరకు పోయింది.
ఘర్షణలు, మంటలు చెలరేగించి దానితో చలి కాచుకునే లక్షణం బీజేపీకి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చెలరేగిన అల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
గతంలో ఇదే ఆస్పత్రి వైద్యులు ఒక వ్యక్తి శరీరంలో ఉన్న స్టీల్ గ్లాస్ తొలగించారు. అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రి వైద్యులు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు.