విషవాయువులు లీకైన ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మార్కెట్ లో దొంగలు పడి టమాటాలను చోరీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా టమాటా దొంగతనాలపై కేసులు నమోదవుతున్నాయి.
నాలుగేళ్ల బాలిక కిడ్నాప్కు గురైన ఘటన కలకలం రేపుతోంది. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 17 మంది ఆస్పత్రిపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.
ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. తాగిన మత్తులో ఊగుతూ ఆ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఘోర కారు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar), ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి వీరి వాహనాన్ని అతివేగంతో ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
షాద్ నగర్ లో ఘోర రొడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలముందే విద్యార్థిని బైక్ తో ఢీ కొట్టిన యువకులు. ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కోడుతుంది
జౌన్పూర్లోని మడియాహున్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారకమైన కేసు తెరపైకి వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని జైరాంపూర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళుతున్న క్రమంలో హకీంపేట వద్ద ఇది చోటుచేసుకుంది.
ఢిల్లీ ఎయిమ్స్ లో ఘరానా మోసం బయటపడింది. నీట్ పరీక్షలో విద్యార్థుల స్థానంలో వేరేవారు పరీక్ష రాసినట్లు రుజువైంది. అందుకోసం ఒక్కో విద్యార్థి దగ్గర 7లక్షల వరకు వసూల్ చేసినట్లు తేలింది.
మహారాష్ట్రలోని ధులే(maharashtra Dhule) జిల్లాలో మంగళవారం ఒక కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై హైవేపై ఉన్న హోటల్లోకి దూసుకెళ్లడంతో కనీసం 15 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తిని వైన్ షాపు సిబ్బంది పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారు. దీంతో అతను అస్వస్థతకు గురై మృత్యువాత చెందాడు. ఇది తెలిసిన అతని భార్య అక్కడకు వచ్చి కోపంతో వైన్ షాపులోని సీసాలను పగులగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
హైదరాబాద్ పరిధిలో ఓ కారు నానా బీభత్సం సృష్టించింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కోసం వెళుతున్న నలుగురిని బండ్లగూడ జారీర్ సన్ సిటీ వద్ద ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అయితే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబం...
మణిపూర్ లో అల్లర్లు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆదివారం జరిపిన దుండగుల దాడిలో ఖొయిజుమన్ తాబి గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామ వ్యాలెంటీర్లు మరణించారు.