భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి ఓ భర్త పారిపోయాడు. రెండు సంవత్సరాల తరువాత అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో అతని ఆచూకీ దొరికింది. ఆ క్రమంలో జరిగిన పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలోని ములుగు జిల్లాలో గురువారం నాటి వరదల కారణంగా తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపన్నవాగు వాగు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతులంతా పొరుగున ఉన్న ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందినవారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, మరొకరు కొండాయి సర్పంచ్ సమీప బంధువైన సమ్మక్కగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారు త...
ఓ సరస్సులో పరిమితికి మించిన ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా నీటి మునిగింది. ఆ ఘటనలో 26 మంది జలసమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపడుతున్నారు.
మనీ డబుల్ అవుతుందనే ఆశతో ఓ యాప్లో చాలామంది పెట్టుబడి పెట్టారు. తొలుత బానే డబ్బులు ఇచ్చినప్పటికీ తర్వాత.. యాప్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా లబోదిబోమంటున్నారు.
పై చదువలు కోసం విదేశాలకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నెల రోజుల తరువాత బాడీని స్వదేశానికి తీసుకొస్తుండటం విశేషం.
యువరాజ్ సింగ్ కుటుంబానికి బెదిరింపు ఎదురయ్యాయి. గతంలో తమ ఇంట్లో పని చేసిన ఓ మహిళ 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
విజవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో భారీ చోరి జరిగింది. డబ్బున్న బ్యాగ్ను బస్సులో పెట్టి టిఫిన్ చేసి వచ్చే సరికి బ్యాగ్ మాయం అయింది. అందులో రూ.28 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు నార్కెట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
లంచం తీసుకున్న ఓ ఉద్యోగి ఎదుట లోకాయుక్త అధికారులు కనిపించే సరికి ఏం చేయాలో తెలియక డబ్బులు మింగేశాడు. అది చూసిన లోకయుక్త అధికారులు షాక్కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.