సోషల్ మీడియా వేదికగా మోసాలు కూడా పెద్ద సంఖ్యలు జరుగుతున్నాయి తాజాగా గుంటూరులో మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది
బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఈ కుంభకోణంలో ట్యాక్స్ కన్సల్టెంట్స్తో పాటుగా రైల్వే, పోలీసు అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో విచారణను ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్టీలో యువనేతగా ఉన్న ఫోక్ సింగర్ సాయిచంద్(39) గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలసి నాగర్ కర్నూల్ జిల్లాలోని తన పొలానికి వెళ్లిన సాయిచంద్ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
త్రిపురలో ఘోరం జరిగింది. జగన్నాథ రథయాత్రలో విద్యుత్ షాక్ తో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో క్షుద్రపూజల కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
లవ్ బ్రేకప్ చెప్పిందని ఓ యువతిపై పగ తీర్చుకునేందుకు కత్తితో బయల్దేరాడు లక్ష్మణ్ అనే యువకుడు. అడ్డు వచ్చిన స్థానికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పుణెలో ఘటన జరగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వాహనం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి నదిలో పడింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 20 మందికిపైగా గాయపడ్డారు.
పెళ్లి ఊరేగింపుగా వేళుతున్న బృందంపై వేగంగా వస్తున్న ఓ ట్రక్ దూసుకొచ్చింది. ఆ క్రమంలో ఐదుగురు మంది మృతి చెందగా..మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్లో మళ్లీ ఐఎస్ కేపీ ఉగ్రవాద సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. సూరత్ కు చెందిన సుభేరా బానుతో పాతబస్తీవాసి ఫసీకి లింకులున్నాయని తేలింది. ఈ క్రమంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఫసీని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆన్ లైన్ గేమ్(online game) వ్యసనం కారణంగా ఓ 28 ఏళ్ల మహిళతోపాటు తన ఇద్దరు పిల్లలు కూడా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని చౌటుప్పల్(choutuppal) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓ వ్యక్తి 28 ఏళ్ల క్రితం బస్సు నడుపుతుండగా గేదెను ఢీకొన్నాడు. అప్పట్లో గేదె మరణించిన విషయంలో అతనిపై కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ఇప్పుడు 83 ఏళ్లు. పోలీసులు ఇప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
డాక్టరై జనం నాడీ పట్టుకోవాల్సిన శృతి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది. మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యభిచారం చేయించింది. ఫస్ట్ టైమ్ అరెస్టై జైలుకు వెళ్లొచ్చిన ఆమెలో మార్పు రాలేదు. తాజాగా మరొసారి పట్టుబడింది.
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92)(Solipeta Ramachandra Reddy) మంగళవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.