హైదరాబాదీ ఉగ్రవాదులకు ఐదేళ్ల జైలు శిక్షను విధించినట్లు ఎన్ఐఏ కోర్టు వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరిని 2019లో అరెస్ట్ చేయగా ఇప్పటికీ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
మధురై(Madurai) రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు(Fire Accident ) చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల కుంభకణంలో కేసులో ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. వైద్యం చేయకుండానే చేసినట్లు, మందులు కొనకుండానే ఫేక్ బిల్లులు సృష్టించి వందల కోట్లు దోచుకున్నారు. ఈ కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదైంది.
ఏపీలోని విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఈ నేపథ్యంలో ఓ షోరూంలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ఆరంభించారు.
భార్యభర్తల గొడవ ఉంటే ఇంట్లో చూసుకోవాలి లేదా కోర్టులో చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తి బార్ వద్ద చూపించాడు. అది తన వైఫ్పైన కాదు. ఆమె మీద కోపంతో సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ తరుణంలో ఆగస్టు 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉద్యోగం, వ్యాపారం, స్టాక్ మార్కెట్లో షేర్లు అంటూ అమాయకులను మోసం చేశాడు సైబర్ మోసగాడు రోనాక్ భరత్. అలా రూ.500 కోట్లు వసూల్ చేసిన విషయం సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది.