ఇటివల కాలంలో ఫేక్ ఐటీ, ఫేక్ ఈడీ అధికారుల పేరుతో చేస్తున్న దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో చెన్నైలో ఐడీ రైడ్స్ పేరుతో సోదాలు చేసి పలువురు నగదు దోచుకున్న ఘటన మరువక ముందే తాజాగా ఢిల్లీలో పేక్ ఈడీ అధికారులు ఓ ఇంట్లో దోపిడీ చేసి 3 కోట్ల రూపాయల నగదు దోచుకున్నారు.
హైదరాబాద్లో వరంగల్ కు చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ(telangana) గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నాతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఓ భవనంలోని కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత చెందింది. ఈ విషాద ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. అయితే చిన్నారి పడిన క్రమంలో వారి పేరెంట్స్ బయటకు వెళ్లడం విశేషం. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఓ కానిస్టేబుల్ తన అత్తమామల విషయంలో కొనసాగుతున్న ఆర్థిక లావాదేవీల విషయంలో కోపుద్రిక్తుడయ్యాడు. ఆ క్రమంలో ఏకంగా తన అత్తపై రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత చెందింది.
బీహార్లోని బక్సర్లోని రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా..మరో 50 మంది గాయపడ్డారు.
పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట దాడిలో కీలక సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. 2016లో పఠాన్కోటపై జరిపిన దాడిలో భారత సైనికులు ఏడుగురు మరణించగా.. ఆరు మంది ఉగ్రవాదులు హతమయ్యారు.