గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వరద ప్రవాహనికి చేపలు ఎక్కువగా వస్తాయని ఆశపడి ఐదుగురుకు చేపల వేటకు వెళ్లారు. కానీ వారిలో ఓ వ్యక్తి తిరిగి రాలేదు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో చోటుచేసుకుంది.
ఇద్దరు విద్యార్థులు కాలేజీ అన్న సంగతి మర్చిపోయి హద్దు మీరారు. అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి తన ప్రేయసికి ముద్దులు పెట్టాడు. అక్కడే ఉన్న మరో విద్యార్థి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి ప్లాట్ కొన్నాడు. కానీ అతనికి చెప్పిన ప్రకారం రియల్ ఎస్టేట్ బిల్డర్ కారు పార్కింగ్ స్పేస్ ఇవ్వలేదు. దీంతో బాధితుడు అతనిపై వినియోగదారుల ఫోరం(consumer court)లో కేసు పెట్టాడు. దీంతో కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
బస్సు చెరువులో పడటంతో 17 మంది దుర్మరణం చెందిన ఘటన బంగ్లాదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మావోయిస్టు అగ్రనేత భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఓ జిమ్ ట్రైనర్ జిమ్ లో బరువు ఎత్తే క్రమంలో అదుపుతప్పి బరువు కాస్తా మెడపైకి వచ్చింది. దీంతో అతని మెడ ఆకస్తాత్తుగా విరిగిపోయింది. అప్పటికే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.