నకిలీ పత్రాలను సృష్టించిన కేసులో 82 ఏళ్ల వ్యక్తికి కోర్టు 383 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించింది. కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
బ్రో మూవీ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తాజాగా అలంకార్ థియేటర్లో పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిళ్లతో వీరంగం సృష్టించారు. దాడులు చేసుకోవడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామియా యూనివర్సిటీలో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కళాశాలలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా, వాటికి బానిసలుగా మారిన విద్యార్థినిలను లైంగికంగా వేధించారు.
ఈరోజు మొహరం(Muharram) పండుగ. అయితే ఈ పండుగ ఊరేగింపుకోసం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఓ ప్రాంతానికి చేరారు. ఆ క్రమంలో వారిలో కొంత మందికి విద్యుత్ వైర్ తాగి కరెంట్ షాక్(Electric shock) కొట్టింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జార్ఖండ్లోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది.
రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఆ క్రమంలో ఓ బస్సును మరొకటి ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి(accident). దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
సినీయర్ కాంగ్రెస్ నేత కుమారుడు తన భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణాలో జులై 22 నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వానలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో 19 మందికిపైగా మరణించారు.