• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

Bihar : స్కూల్‌కెళ్తున్న విద్యార్థుల పడవ బోల్తా.. 10 మంది చిన్నారులు మిస్సింగ్‌

బీహార్‌ (Bihar)లో ఘోర ప్రమాదం జరిగింది

September 14, 2023 / 03:40 PM IST

6000 dead: వరదల విధ్వంసం..6 వేల మంది మృతి

లిబియాలో తుఫాను వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. దీంతో భారీ వరదల కారణంగా 6000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు 30 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.

September 14, 2023 / 01:18 PM IST

Three killed: జమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు..ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్లోని(Jammu and Kashmir) అనంత్‌నాగ్‌(anantnag district)లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో(encounter) ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు, ఒక పోలీసు అధికారి మరణించారు.

September 14, 2023 / 09:56 AM IST

Railway Officer Arrested: డబ్బులే డబ్బులు.. రైల్వే అధికారి ఇంట్లో రూ.2.61 కోట్ల నగదు సీజ్.. సీబీఐ అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో రైల్వే చీఫ్ మేనేజర్, 1988 బ్యాచ్ ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్ (IRSS) అధికారి కెసి జోషిని సిబిఐ అరెస్టు చేసింది. 3 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది.

September 13, 2023 / 05:39 PM IST

Fire Hazard: అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..50 దాటిన మృతులు!

అర్ధరాత్రి 11.30 గంటలకు ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మందికిపైగా మృత్యువాత చెందగా.. 25మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.

September 13, 2023 / 02:05 PM IST

Accident: ఘోర ప్రమాదం..11 మంది మృతి, 15 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

September 13, 2023 / 09:07 AM IST

Farmer Kills Tigers: ఆవును చంపి తిన్న పులి.. పగతో రైతు చేసిన పనికి పోలీసులు షాక్

ఓ రైతు తన పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆవులు, మేకలకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తాడు. అలాంటి ఓ రైతు ఆవును పులి చంపి తినేసింది. దీంతో ఆ రైతు పగతో రగిలిపోయాడు. ఆ రైతు చేసిన పనికి పోలీసులు షాక్ అయ్యారు.

September 12, 2023 / 07:10 PM IST

Accident: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి, 8 మందికి సీరియస్

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువతులు దుర్మరణం చెందారు. పరీక్షలు రాసి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

September 12, 2023 / 05:27 PM IST

Libya floods : దారుణం..లిబియా వరదల్లో 2వేల మంది మృతి!

లిబియాలో తుపాన్ ప్రభావంతో భారీ వరదలు ముంచెత్తాయి. వరదల వల్ల 2 వేల మంది మరణించగా 6 వేల మందికి పైగా గల్లంతయ్యారు.

September 12, 2023 / 04:32 PM IST

Road Accident: కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మహిళలు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

September 11, 2023 / 10:11 AM IST

Maharashtra : లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మరణం

నిర్మాణంలో ఉన్న భవనంలోని లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మరణం చెందారు. చనిపోయిన వారంతా దినసరి కూలీలు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

September 11, 2023 / 08:25 AM IST

Viral: మనీల్యాండరింగ్ కేసులో 11,196 ఏళ్ల జైలు శిక్ష!

ముగ్గురు అన్నదమ్ములు మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక్కొక్కరికీ 11,196 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

September 10, 2023 / 06:00 PM IST

AP: సీఐడీ విచారణకు సహకరించని బాబు..సిట్ కార్యాలయంలోకి భువనేశ్వరి, లోకేష్

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

September 9, 2023 / 08:06 PM IST

APCID: రూ.550 కోట్ల స్కాం జరిగింది..10 ఏళ్లు శిక్ష పడే ఛాన్స్

రూ.550 కోట్ల స్కాం జరిగిందని తెలిపిన ఏపీ సీఐడీ ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లో భాగంగా వెల్లడి ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షేల్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారని ప్రకటన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు ప్రమేయం ఉందని వెల్లడి ఈ కేసులో 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడి ఈ మనీ ట్రాన్స్ ఫర్స్ గురించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీం పనిచేస్తుందన్నారు ఈ […]

September 9, 2023 / 11:54 AM IST

Wanted terrorist: లష్కరే తోయిబా వాంటెడ్ టెర్రరిస్టు కాల్చివేత

టెర్రరిస్టుల వాంటెడ్ జాబితాలో ఉన్న నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న రియాజ్ అహ్మద్..అలియాస్ అబు ఖాసింను దుండగులు కాల్చిచంపేశారు. ఇతను పలు కుట్రల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని అధికారులు తెలిపారు.

September 9, 2023 / 10:14 AM IST