ఇటివల కాలంలో ప్రతి దానిలో కూడా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు సాధారణం అయిపోయింది. ఉప్పు, పప్పు, పసుపు, కారం నుంచి మొదలుకుని నూనె, అయిల్, పెట్రోల్ ను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పాములు పట్టే వ్యక్తి పాము కాటుకు గురై మరణించినట్లుగా, సాహసం చేసే వ్యక్తి మరో సాహసం చేస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడి మృత్యువాత చెందాడు. ఈ ఘటన హంకాంగ్లో ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ 68వ అంతస్తు నుంచి ప్రపంచ సాహసికుడు రెమీ లుసిడి చేసిన సందర్భంలో జరిగింది.
స్పీడుగా వెళుతున్న కారు ఆకస్మాత్తుగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాదఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.
ఏపీలోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్ బంగారు నగలతో తీసుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే వారికి జీతాలు సరిపోకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని పలువురు అంటున్నారు.
ప్రయాణిస్తున్నజైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ రైళ్లో ఉద్యోగుల మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు. కానీ ఆకస్మాత్తుగా ఓ రైల్వే కానిస్టేబుల్ తన తోటీ ఉద్యోగితోపాటు ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు మృత్యువాత చెందారు.
హైదరాబాద్లో మీరు మార్నింక్ వాక్ కోసం వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. కానీ పార్క్ బయట పరిసరాల్లో మాత్రం వాకింగ్ చేయకండి. ఎందుకంటే ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే జులై 4న మార్నింగ్ వాకర్స్ ను ఓ కారు ఢీ కొట్టి ఇద్దరు మృతి చెందేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఓ స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి ఇద్దరు మహిళలను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కూడా మృత్యువాత చెందారు. ఆ వివరాలెంటో ఇ...
పాకిస్తాన్( Pakistan)- ఆప్గాన్ సరిహద్దులోని బాజూర్ జిల్లాలో మత గురువు, రాజకీయ నాయకుడి మద్దతుదారుల ర్యాలీలో ఆదివారం బాంబు బ్లాస్ట్(Bomb blast) జరిగింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, మరో 150 మందికి పైగా గాయపడ్డారు.
ఈజీ మనీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పలువురు కేటుగాళ్లు అనేక రకాల మాయమాటలు చెప్పి దోచుకున్న సందర్భాలు గతంలో అనేకం చుశాం. ఇప్పుడు తాజాగా మరో ప్రబుద్ధుడు అలాంటి ఘటనలోనే దొరికిపోయాడు. ఇతను ఏకంగా టీచర్ కావడం విశేషం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.9.5 కోట్లు పలువురి నుంచి లూటీ చేశాడు.
దేశంలో సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో ఏకంగా 13.13 లక్షల మంది యువతులతోపాటు మహిళలు మిస్సైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది తప్పిపోయారనే వివరాలను కూడా తెలిపింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
మాజీ మంత్రి నారాయణ తన భర్త సుబ్రహ్మణ్యం బెదిరిస్తున్నారని పొంగూరు కృష్ణక్రియ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తన మానసిక స్థితి బాలేదని చెప్పిన దాంట్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
దేశంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 36 కోట్ల రూపాయల విలువైన 5.2 కిలోల హెరాయిన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
విమానంలో ఓ వ్యక్తి తనతోపాటు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినా కూడా అతనిపై చర్యలు తీసుకోలేదని ఓ మహిళ ఓ విమానయాన సంస్థపై రూ.16 కోట్ల దావా వేసింది. ఈ సంఘటన ఇటివల వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలెంటో చుద్దాం.
సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. చీరలో చూడాలని ఉందని, ఫోటోలు పంపించమని ఆ మహిళను వేధించసాగాడు. విసుగు చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.