ఫైనాన్స్ కంపెనీల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి కడుపుకోత మిగిల్చాడు.
కేరళలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వయ్ ఘనటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ క్రమంలో అతను ఆపకుండా వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది
గ్రేటర్ నోయిడా వెస్ట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ క్రమంలో మూడో అంతస్తు నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గ్రేటర్ నోయిడా వెస్ట్లోని హౌసింగ్ సొసైటీ అయిన గౌర్ సిటీ 1 వద్ద ఉన్న మాల్లో అనేక దుకాణాలు, ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, జిమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లోని...
మాజీ ప్రియురాలిపై దాడి కేసులో నటుడు ఆర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. గడువులోగా 50 లక్షలు చెల్లించకుంటే జైల్కు వెళ్లాల్సిందేనని హెచ్చరించింది.
సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన యువతితో ఓ వ్యాపారి వీడియో కాల్ మాట్లాడాడు. తర్వాత వీడియో క్లిప్సింగ్, ఆడియో క్లిప్పింగ్ పంపించి బెదిరించింది. దీంతో ఆ వ్యాపారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
భారత్ అంతటా బాంబు పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పన్నిన కుట్రకు సంబంధించిన ఇండియన్ ముజాహిదీన్ (IM) కుట్ర కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఏ(NIA) ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
కాలులో ప్లేట్ తొలగింపు సమయంలో ఎముక విరిగినా తక్షణమే చికిత్స అందించక బాలుడిని మానసిక, శారీరక ఇబ్బంది కలిగించినందుకు బాధితుడికి 9 శాతం వడ్డితో రూ.6 లక్షలను వైద్య ఖర్చులకు 20 వేలు అదనంగా చెల్లించాలంటు కామినేని ఆసుపత్రి లిమిటెడ్, డాక్టర్ రోషన్ జైశ్వాల్ కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
మదనపల్లెలో టమాటా రైతు దారుణ హత్య కలకలం రేపింది
బెంగళూరులో ఓ కంపెనీ ఎండీ, సీఈవో హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు
ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ సమీపంలోని పొదల్లో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహం అనేక ముక్కలుగా నరికివేయబడి కనిపించింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు చిన్నారుల అశ్లీల వీడియోలను తను చూడడమే కాకుండా వేరే వాళ్లకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అమెరికన్ దర్యాప్తు సంస్థ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) గుర్తించింది.
సోషల్ మీడియాలో వేదికగా ప్రేమ, పెళ్లి ఇలా 8 మందిని పెళ్లి చేసుకుని వారి దగ్గర ఉన్న డబ్బులతో పారిపోయిన మహిళకోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇద్దరు మైనర్ లవర్స్ ఒకే ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అయితే వీరు ఎందుకు ఇలా చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.
మీ అపార్ట్ మెంటులో వాచ్ మెన్ ఉన్నాడా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తాజాగా ఓ నేపాలీ వాచ్ మెన్ కుటుంబం(nepali watchman family) ఓ వ్యాపారి ఇంట్లో నుంచి 5 కోట్ల రూపాయల విలువైన నగదు, అభరణాలను దోచుకెళ్లారని తెలిసింది. ఈ ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది.