సాధారణంగా ఏదైనా ఆహారం మిగిలిపోతే దాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని తినడం అందరు చేసేదే. అయితే అలా నిల్వ ఉంచిన ఆహారం తిని ఓ కుటుంబంలోని అక్కా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు అత్యుత్సాహంతో ఓ మహిళను రాత్రంతా పోలీస్స్టేషన్లో ఉంచారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎదురు తిరిగితే ఏదైనా చేస్తామంటూ బెదిరించారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఇకపై సిమ్ కార్డు తీసుకోవాలంటే పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగత కేవైసీ పూర్తయిన తర్వాతే సిమ్ మంజూరు అవుతుంది. తాజాగా సిమ్ కార్డు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది.
హైదరాబాద్లో డ్రగ్స్ దందాను పోలీసులు గుర్తించారు. దందా నిర్వహిస్తున్న నైజీరియన్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
100 మందితో ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న 60 మందికిపైగా మృతి చెందారు. అయితే వారంతా పేదరికం, యుద్ధ భయాల నేపథ్యంలో వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సెనెగల్ నుంచి ప్రయాణించిన పడవ(boat capsized) కేప్ వెర్డే(cape verde)లో కనిపించకుండాపోయింది.
ఓ యువతి చేతిలో గన్తో రోడ్డుమీద వెళ్తుంది. ముందుకు వస్తున్న వాహనాలను గురిపెట్టింది. రోడ్డు దాటుతూ తనకు తానే గురిపెట్టుకుంది. ఇంతలో పోలీసు కారు తనను ఢీ కొట్టి.. యువతి తేరుకునేలోపే పోలీసుల చేతిలో బందీ అయింది. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
వరద బీభత్సం స్థానికుల్లో భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 71 మంది ప్రాణాలు కోల్పొయారు. రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ అన్ని బంద్ పాటిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడడం అదనపు సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
జయనగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితుడు నగేష్ (పేరు మార్చాం) అన్నమ్మకు తన స్నేహితుడిగా పరిచయం అయ్యాడు. అన్నమ్మ ఐదేళ్ల కుమారుడికి క్యాన్సర్ ఉందని, అందుకే తనకు డబ్బు అవసరమని నగేష్ దగ్గర వాపోయింది. అదే రోజు నగేష్, అన్నమ్మ ఓ హోటల్లో కలుసుకున్నారు.
కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి.. కత్తెర కడుపులోనే మరచిపోయాడు సర్కార్ దవాఖాన వైద్యుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కడుపు నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో తిరిగి ఆస్పత్రికి వచ్చింది ఆ బాధితురాలు. ఎక్స్ రే తీయగా కడుపులో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.
అప్పటి వరకు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లిదండ్రులు తేరుకునేలోపే క్షణంలో అంతా జరిగిపోయింది. నాటు తుపాకీ పేలడంతో విషాద ఘటన జరిగింది.
వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్పాట్లో ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారంతా తేనె అమ్ముకునేవారిగా పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో భవనం కూలింది. ఈ ఘటనలో ఐదు మంది మరణించగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంపై కోతులు తిరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
ఓ మహిళా క్రీడాకారిణి పట్ల మంత్రి పేషిలో పనిచేసే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. మేసెజ్ చేసి, పర్సనల్ ఫోటోలు పంపాలని కోరాడు. మహిళ తరఫు బంధువు నిలదీయడంతో కాళ్ల బేరానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.