ఓ తల్లి తనకు పుట్టిన బిడ్డల్ని హత్య చేసి ఫ్రిడ్జ్ లో దాచేది. పోలీసులు ఈ విషయం తెలుసుకుని ఆమెను కటకటాల పాలు చేశారు.
ఆట బొమ్మ అనుకుని రెండేళ్ల బాబు, గర్భిణి (Pregnant women) అయిన తన తల్లిని తుపాకీ (Gun)తో కాల్చాడు
మధ్యదరా సముద్రంలో ట్యూనీషియా తీరంలో ఓ పడవ మునిగిపోయింది.
వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం వల్ల రైల్వే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
హైదరాబాద్లో హిజాబ్ వివాదం వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్లోని జీ స్కూల్ యాజమాన్యం ఓ ముస్లిం విద్యార్థినిని క్లాస్ రూములో స్కార్ఫ్ ధరించవద్దని కోరడంతో ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జానకీపురం సర్పంచ్ నవ్య(Sarpanch Navya) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ క్రమంలో విచారణ వేగవంతం చేయాలని కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవ్యకు కాజీపేట ఏసీపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గల ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. మూడు రోజుల్లో సమర్ప...
టాలీవుడ్ చిత్రసీమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఆ మధ్య టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ , నటి నటులు , టెక్నీషన్ల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో వినిపించడం..ఆ తర్వాత వారికీ క్లిన్ చిట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో అషు రెడ్డి(Ashu reddy) పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలోని సోలిపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన లారీని వేగంగా వచ్చిన బొలేరో ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా..ఒకరికి గాయాలయ్యాయి. శనివారం ఉదయం బెంగళూరు హైవేపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైప్ వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగ...
తిరుమల నడక మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు బంధించారు. 24 గంటల్లో ఆ చిరుతను బంధించామని డీఎఫ్వో తెలిపారు.
విద్యుత్ వైరును దొంగిలించారనే ఆరోపణపై పోలీసులు కొందరు దుర్మార్గులను వెంబడించారు. ఇంతలో పోలీసులను చూసి ఓ దుండగుడు ఫ్లై ఓవర్పై నుంచి దూకాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. నేరస్థుడిని ఆసుపత్రిలో చేర్చారు, కాని వైద్యులు అతని ప్రాణాలను రక్షించలేకపోయారు.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
ఇద్దరు విద్యార్థులు తమ ట్యూషన్ టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ ట్యూషన్ ఫీజును చెల్లించమంటూ టీచర్ అడగటంతో విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ యువతి ఫ్రెండ్ కదా అని స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడింది. చివరికీ ఆమె పెళ్లి క్యాన్సిల్ అవడానికి ఆ కాల్ కారణమైంది.
భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఫేస్ బుక్ లైవ్ పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడింది. తన కుమారుడిని ఒంటరిని చేసింది.
పింక్ వాట్సాప్(Pink Whatsaap) పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు.