ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, నలుగురు మృతి గుడిహత్నుర్ మేకలగండి దగ్గర జరిగిన ప్రమాదం మరో ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తింపు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ శుక్రవారం (జూలై 7) అరెస్టు చేసింది. ఈ ముగ్గురి పేర్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంతో, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్,టెక్నీషియన్ పప్పు కుమార్.
రూడీ ఫారియాస్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. 2015లో నార్త్ఈస్ట్ హ్యూస్టన్లో నా కొడుకు కుక్కను తీసుకురావడానికి వెళ్లాడని, అతను తిరిగి రాలేదని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళకు చెందిన రెండు కుక్కలు కనిపించాయి.. కానీ బాలుడి గురించి ఏమీ తెలియలేదు.
హెర్బల్ ప్రోడక్ట్ పేరుతో భారీ స్కామ్ బయటపడింది. రూ.200 కోట్ల స్కామ్ వల్ల దేశ వ్యాప్తంగా 7 వేల మంది మోసపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.
ప్రముఖ నేత డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి డ్రైవర్ ఆమె క్రెడిట్ కార్డు చోరీ చేశాడు. అంతటితో ఆగలేదు. ఆ నగల దుకాణం వెళ్లి 11 లక్షల రూపాయలు కాజేశాడు కూడా. తర్వాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఛత్తీస్గఢ్లో భారత ప్రధానమంత్రి బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన బస్సు వెనుక నుంచి ఓ టిప్పర్ లారీని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
తమిళనాడులోని కోయంబత్తూరు సర్కిల్ డీఐజీ పోలీస్ ఆఫీసర్ విజయకుమార్(Vijayakumar) ఈరోజు ఉదయం రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంటి అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
కళ్లకు గంతలు కట్టి, శరీరాన్ని కేబుళ్లతో చుట్టేసి, గొంతు కోసి బతికుండాగానే పాతికేళ్లు కూడా లేని భారతీయ యువతిని ఆస్ట్రేలియాలో తన మాజీ ప్రియుడు గోతిలో పాతి పెట్టాడు. ఈ ఘటన విషయాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి.
రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇవ్వాలని.. రూ.కోటి విలువగల రూ.2 వేల నోట్లను ఇస్తామని ఓ ముఠా మోసం చేస్తోంది. వారి వెనక ఓ పోలీస్ అధికారి ఉన్నారు. ఘటనను ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని.. సదరు అధికారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.
హత్య జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2021లో అడిలైడ్కు చెందిన తారిక్జోత్ సింగ్ (22) తన మాజీ ప్రియురాలు జాస్మిన్ కౌర్ (21)ని హత్య చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అతను ఈ నేరాన్ని అంగీకరించాడు.