Naukri.com నియామక సర్వేను విడుదల చేసింది. చాలా కంపెనీలు నియామకానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశాయని సర్వేలో తేలింది. ఈ కంపెనీలు వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్, కార్యకలాపాల పాత్రలలో స్థానాలకు రిక్రూట్ చేసుకోవచ్చు.
ప్రభుత్వం కూడా ఉల్లిని చౌక ధరకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని కింద ప్రజలకు కిలో ఉల్లి రూ.25 చొప్పున లభించనుంది. గిట్టుబాటు ధరతో ఉల్లిపాయల విక్రయం ఆగస్టు 21 సోమవారం నుండి ప్రారంభమవుతుంది.
త్వరలో ప్రజలకు చిప్తో కూడిన అధునాతన ఈ-పాస్పోర్ట్ అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా పథకం కింద వ్యక్తుల పాస్పోర్ట్లను అప్గ్రేడ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు ప్రజలు 2 నెలల్లో ఇ-పాస్పోర్ట్ పొందవచ్చు.
మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు, వారు తమ ఆర్థిక స్పృహను కోల్పోతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw)..భారత మాజీ ఆర్బిఐ చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram rajan)కు కౌంటర్ ఇచ్చారు. ఎవరి తరపునో ఉంటూ చాటుగా మాట్లాడటం కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
దేశంలో తొలి హైడ్రోజన్ బస్సును నడిపేందుకు కేంద్రం సద్ధమైంది. మొదటగా ఆ బస్సును మరో మూడు నెలల పాటు సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో కేంద్రం పరీక్షించనుంది.
తెలుగు యువకుడి గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్లో కథనం వెలువడింది. వాహనాల రద్దీని తెలుసుకుని తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించే కొత్త టెక్నాలజీని కనిపెట్టడంతో ఆ వ్యక్తికి మంచి గుర్తింపు లభించింది.
రకాన్ని బట్టి ద్రాక్ష ధర కిలోకు రూ.50 నుంచి రూ.120 వరకు ఉంటుంది. కానీ, ఆ ఎర్ర ద్రాక్ష గుత్తి ధర 11 వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో అక్షరాల 7.5 లక్షల రూపాయలు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డు వేడుక ఆదివారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జరగనుంది. అయితే రతన్ టాటా ఈ రోజు అంటే శనివారం తన నివాసంలో అవార్డుతో సత్కరించారు. ఈ సన్మానం సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
బైజూస్లో మెంటరింగ్ (టీచింగ్ స్టాఫ్), ప్రొడక్ట్ ఎక్స్పర్ట్ విభాగంలో ఈ రిట్రెంచ్మెంట్ జరిగింది. కంపెనీ ఈ ఉద్యోగులను జూలైలో పనితీరు సమీక్షలో ఉంచింది. దీని తరువాత ఆగస్టు 17 న ఈ ఉద్యోగులందరినీ రాజీనామాలు సమర్పించాలని కంపెనీ కోరింది.
అనాకాడమీ చేసిన చిన్న పొరపాటుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది #UninstallUnacademy అంటూ సోషల్ మీడియాలో ట్రైండ్ క్రియేట్ చేశారు. చదువుకున్న నేతలకే ఓటు వేయాలని ఓ ఉపాధ్యాయుడు చెప్పిన నేపథ్యంలో అతన్ని తొలగించారు. దీంతో ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
మన హైదరాబాద్లో(hyderabad) కొత్తగా ఏది వచ్చినా చాలు ప్రజలు కచ్చితంగా ఆస్వాదిస్తారు. ఇక వీకెండ్ అయితే మాత్రం అనేక ప్రాంతాలు పార్కులు, హాలీడే స్పాట్లు ఫ్యామిలీ జంటలతో ఫుల్ రద్దీగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో సరికొత్త స్పాట్ వచ్చింది. అదెంటో ఇక్కడ చూసేయండి మరి.