ప్రస్తుతం టాటా కన్స్యూమర్ కూడా హల్దీరామ్లో వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. టాటా కన్స్యూమర్ హల్దీరామ్లో 51 శాతం వాటాను కొనుగోలు చేయవచ్చు. హల్దీరామ్ ఈ వాటాను విక్రయించడానికి 10 బిలియన్ డాలర్లను కోరింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి 88 శాతం పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్లు సెప్టెంబర్ 5 వరకు ప్రాసెస్ చేయబడ్డాయి. ఇప్పటివరకు 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు ప్రాసెస్ చేయబడ్డాయి.
ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు, కుటుంబాలు, వ్యాపారాలు దీర్ఘకాలిక పొదుపులు, పెట్టుబడి ప్రణాళికలను రూపొందించడానికి సహాయపడిందని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైమండ్ జూబ్లీ లెక్చర్లో ఆర్బిఐ గవర్నర్ ప్రసంగంలో తెలిపారు.
Onion Price Hike: రాబోయే రోజుల్లో ఉల్లి ధర సామాన్యుడిని కంటతడి పెట్టించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన ఉల్లి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది.
జర్మనీ, యూకే, అమెరికా, యూరోపియన్ దేశాలతో సహా అనేక దేశాలలో మాంద్యం భయం ఎక్కువగా ఉంది. మాంద్యం భయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం వేగంగా పెరిగింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా పెద్ద కంపెనీలు లక్షల మందిని తొలగించాయి.
హోండా ఎలివేట్ కొత్త మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి మొదలై రూ. 16 లక్షల వరకు SV, V, VX , ZX వేరియంట్లలో మోడల్స్ లభిస్తున్నాయి.
పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్కార్ట్ , అమెజాన్ రెండూ పండుగల సమయంలో స్పెషల్ సేల్స్ నిర్వహిస్తాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహిస్తుండగా, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తోంది.
జూలైలో ప్రాథమిక రంగ గృహాలతో సహా రియల్ ఎస్టేట్ రంగంలో బకాయిపడిన రుణాలు సంవత్సరానికి 37.4 శాతం పెరిగి రూ.24.28 లక్షల కోట్లు దాటినట్లు RBI సెక్టోరల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ డేటా తెలుపుతోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi) తమ ఖాతాదారుల కోసం సరికొత్త సర్వీస్(doorstep banking services) ను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఫ్రీగా డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ సేవలు కావాలంటే బ్యాంకింగ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ నాయకత్వంలో మార్పు ప్రక్రియను కొనసాగిస్తోంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. ఆ తర్వాత బ్యాంక్ ఇప్పుడు కొత్త ఎండీ, సీఈవోని నియమించాల్సి ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కోటక్ తన పదవీకి రాజీనామా చేశారు. ఆర్బీఐ నిబంధనల మేరకు ఓ వ్యక్తి 15 ఏళ్ల కన్నా ఎక్కువ రోజులు ఆ పదవీలో ఉండొద్దు. దాంతో ఆయన రాజీనామా చేశారు.
దేశీయ విమానాల పరంగా ఇది రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ అవుతుంది. ఇండిగో మొదటి స్థానంలో ఉంది. ఎయిరిండియాతో టాటా SIA ఎయిర్లైన్స్ విలీనానికి, సింగపూర్ ఎయిర్లైన్స్ (SIA) ద్వారా ఎయిర్ ఇండియాలో కొంత వాటాను కొనుగోలు చేయడానికి CCI ఆమోదించినట్లు నోటిఫికేషన్ పేర్కొంది.
. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ఆర్థికమాంద్యం భయానికి వణికిపోతున్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేస్తున్నాయి. గతేడాది ప్రారంభమైన గ్లోబల్ లేఆఫ్ల వేగం ఇప్పటికీ తగ్గడం లేదు. భారతదేశంలో కూడా అనేక రంగాలలోని కంపెనీలు నిరంతరంగా తొలగింపులను చేపడుతూనే ఉన్నాయి.
ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్ర, గుజరాత్ల పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 143(1) కింద ఇప్పటికే పన్ను నోటీసులు పంపింది. వారు సెక్షన్ 80P కింద మినహాయింపును వారు క్లెయిమ్ చేసారు. దీనిపై పన్ను చెల్లింపుదారులు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ తెలియజేసింది.