పండగ సీజన్ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి పండుగ వస్తుంది. అందులో రాఖీ పండుగ కూడా ఉంది. ఇప్పటికే మార్కెట్ను రాఖీలు ఆక్రమించాయి. వెరైటీ వెరైటీ రాఖీలు వస్తున్నాయి. మీకు కూడా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే, మీరు ఈ రాఖీ పరిశ్రమకు వెళ్లవచ్చు. ఇంట్లో కూర్చొని రాఖీ కట్టడం(Rakhi Making) ద్వారా మీరు చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు రాఖీ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించవచ్చు. అది ఎలానో ఇప్ప...
కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీం ప్రవేశపెట్టింది. అదే మేరా బిల్ మేరా అధికార్'. దీని ద్వారా ఆయా సంస్థలు లేదా టోకు వ్యాపారులు మొబైల్ యాప్లో GST ఇన్వాయిస్ని అప్లోడ్ చేసి కోటి రూపాయల వరకు రివార్డులు గెల్చుకోవచ్చు.
టీవీఎస్ మోటార్ తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఇక స్కూటర్ భద్రత కోసం నెక్ట్స్-జెనరేషన్ ABS కూడా ఇచ్చారు.
Naukri.com నియామక సర్వేను విడుదల చేసింది. చాలా కంపెనీలు నియామకానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశాయని సర్వేలో తేలింది. ఈ కంపెనీలు వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్, కార్యకలాపాల పాత్రలలో స్థానాలకు రిక్రూట్ చేసుకోవచ్చు.
ప్రభుత్వం కూడా ఉల్లిని చౌక ధరకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని కింద ప్రజలకు కిలో ఉల్లి రూ.25 చొప్పున లభించనుంది. గిట్టుబాటు ధరతో ఉల్లిపాయల విక్రయం ఆగస్టు 21 సోమవారం నుండి ప్రారంభమవుతుంది.
త్వరలో ప్రజలకు చిప్తో కూడిన అధునాతన ఈ-పాస్పోర్ట్ అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా పథకం కింద వ్యక్తుల పాస్పోర్ట్లను అప్గ్రేడ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు ప్రజలు 2 నెలల్లో ఇ-పాస్పోర్ట్ పొందవచ్చు.
మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు, వారు తమ ఆర్థిక స్పృహను కోల్పోతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw)..భారత మాజీ ఆర్బిఐ చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram rajan)కు కౌంటర్ ఇచ్చారు. ఎవరి తరపునో ఉంటూ చాటుగా మాట్లాడటం కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
దేశంలో తొలి హైడ్రోజన్ బస్సును నడిపేందుకు కేంద్రం సద్ధమైంది. మొదటగా ఆ బస్సును మరో మూడు నెలల పాటు సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో కేంద్రం పరీక్షించనుంది.
తెలుగు యువకుడి గురించి ఫోర్బ్స్ మ్యాగజైన్లో కథనం వెలువడింది. వాహనాల రద్దీని తెలుసుకుని తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించే కొత్త టెక్నాలజీని కనిపెట్టడంతో ఆ వ్యక్తికి మంచి గుర్తింపు లభించింది.