• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

Xiaomi Redmi12: రూ.10 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్..అదిరిపోయే ఆఫర్

మార్కెట్లోకి 10 వేల రూపాయలకే సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Redmi 12..5G మోడల్ ఈ మేరకు పలు ప్రత్యేక ఫీచర్లతో లభ్యమవుతుంది. పలు వేరియెంట్లలో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.

August 4, 2023 / 01:59 PM IST

AI: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మహిళ ఉద్యోగాలకు భారీ ముప్పు?

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.

August 4, 2023 / 12:50 PM IST

Video viral: కోకాపేట ఆంటీ వీడియో ట్రోలింగ్..ఎకరానికి రికార్డు స్థాయిలో రేట్లు

కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్‌టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.

August 4, 2023 / 12:11 PM IST

Amazon: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఓపెన్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నారు.

August 3, 2023 / 09:58 PM IST

Sudha Murthy ఆర్థిక పాఠాలు విన్నారా..?

ఇంట్లో మహిళలు విధిగా పొదుపు చేయాలని సుధామూర్తి చెబుతున్నారు. ఆ డబ్బే అత్యవసర సమయాల్లో పనికి వస్తోందని వివరించారు.

August 3, 2023 / 07:53 PM IST

Smartphone: స్మార్ట్‌ఫోన్ వాడకంపై డ్రాగన్ నిబంధనలు

స్మార్ట్‌ఫోన్ వాడకంపై చైనా సైబర్‌ స్పేస్ రెగ్యులేటర్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పిల్లలు ఏ సమయాల్లో ఫోన్లు వాడాలో ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

August 3, 2023 / 06:14 PM IST

Imports ban: చైనాకు షాకిచ్చిన భారత్..ల్యాప్‌టాప్స్, కంప్యూటర్ల దిగుమతి నేషేధం

ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి విషయంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా(china) నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించింది. ఇవి వెంటనే (ఆగస్టు 3) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

August 3, 2023 / 02:25 PM IST

Samsung: కోటి రూపాయల టీవీ..సూపర్ ఫీచర్స్

సామ్ సాంగ్ కంపెనీ ఇండియాలో అదిరిపోయే ఫీచర్లతో అల్ట్రా ప్రీమియం మైక్రో LED టెలివిజన్‌ను రిలీజ్ చేసింది. అయితే దీని రేటు కోటిరూపాయలకు పైగా ఉంది. అంతేకాదండోయ్ ఫీచర్లు కూడా సూపర్ గా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.

August 3, 2023 / 12:37 PM IST

Anand Mahindra ట్వీట్‌కు షారుక్ ఖాన్ రిప్లై.. ఏమన్నారంటే.?

షారుక్ వయస్సు ఏ మాత్రం పెరగడం లేదు అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేయగా.. జీవితం చాలా చిన్నది వేగంగా సాగిపోతుందని బాద్ షా ట్వీట్ చేశారు.

August 2, 2023 / 08:26 PM IST

Stock Market: 680 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..రుపాయి ఢమాల్?

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) బుధవారం (ఆగస్టు 2న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్(sensex) 550 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

August 2, 2023 / 11:52 AM IST

Inflation: రూ.1200కి చేరిన జీలకర్ర.. రూ.400దాటిన మిరపకాయ

గత నెల రోజులుగా మసాలా దినుసుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. విశేషమేమిటంటే గత 15 రోజుల్లో కొన్ని మసాలా దినుసుల ధర రెట్టింపుకు పైగా పెరిగింది. దీంతో ప్రతి వర్గానికి జేబుపై భారం పెరిగింది.

August 1, 2023 / 08:19 PM IST

GST: మణిపూర్ హింస.. జూలైలో 30శాతం తగ్గిన జీఎస్టీ వసూళ్లు

మణిపూర్‌లో జరిగిన హింస అక్కడి ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. దీని ఫలితం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూలై 2023కి సంబంధించిన GST వసూళ్ల గణాంకాల ప్రకారం.. GST వసూళ్లు తగ్గిన ఏకైక రాష్ట్రం మణిపూర్.

August 1, 2023 / 07:56 PM IST

Indiaలో పెరిగిన లగ్జరీ కార్ల విక్రయాలు

దేశంలో లగ్జరీ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే.. కార్ల సేల్స్ రెట్టింపు అయ్యాయి.

August 1, 2023 / 07:47 PM IST

88 Percent రూ.2 వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ

జూలై 31వ తేదీ వరకు 88 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

August 1, 2023 / 06:35 PM IST

ED Raid: హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఇంటిపై ఈడీ దాడులు

మనీలాండరింగ్ విచారణలో భాగంగా హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్, మరికొందరిపై ED దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. PMLA నిబంధనల ప్రకారం ఢిల్లీ, పొరుగున ఉన్న గురుగ్రామ్‌లోని ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి.

August 1, 2023 / 06:04 PM IST