రకాన్ని బట్టి ద్రాక్ష ధర కిలోకు రూ.50 నుంచి రూ.120 వరకు ఉంటుంది. కానీ, ఆ ఎర్ర ద్రాక్ష గుత్తి ధర 11 వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో అక్షరాల 7.5 లక్షల రూపాయలు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డు వేడుక ఆదివారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జరగనుంది. అయితే రతన్ టాటా ఈ రోజు అంటే శనివారం తన నివాసంలో అవార్డుతో సత్కరించారు. ఈ సన్మానం సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
బైజూస్లో మెంటరింగ్ (టీచింగ్ స్టాఫ్), ప్రొడక్ట్ ఎక్స్పర్ట్ విభాగంలో ఈ రిట్రెంచ్మెంట్ జరిగింది. కంపెనీ ఈ ఉద్యోగులను జూలైలో పనితీరు సమీక్షలో ఉంచింది. దీని తరువాత ఆగస్టు 17 న ఈ ఉద్యోగులందరినీ రాజీనామాలు సమర్పించాలని కంపెనీ కోరింది.
అనాకాడమీ చేసిన చిన్న పొరపాటుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది #UninstallUnacademy అంటూ సోషల్ మీడియాలో ట్రైండ్ క్రియేట్ చేశారు. చదువుకున్న నేతలకే ఓటు వేయాలని ఓ ఉపాధ్యాయుడు చెప్పిన నేపథ్యంలో అతన్ని తొలగించారు. దీంతో ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.
మన హైదరాబాద్లో(hyderabad) కొత్తగా ఏది వచ్చినా చాలు ప్రజలు కచ్చితంగా ఆస్వాదిస్తారు. ఇక వీకెండ్ అయితే మాత్రం అనేక ప్రాంతాలు పార్కులు, హాలీడే స్పాట్లు ఫ్యామిలీ జంటలతో ఫుల్ రద్దీగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో సరికొత్త స్పాట్ వచ్చింది. అదెంటో ఇక్కడ చూసేయండి మరి.
IRCTC మరోసారి కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాశీ-గయా హోలీ పిండ్ దాన్ యాత్ర (SCZBG13) అనే ఈ టూర్ ప్యాకేజీ సహాయంతో మీరు అనేక అందమైన ప్రదేశాలకు ప్రయాణించవచ్చు.
ఎయిర్ ఇండియా(Air India) దేశీయ, అంతర్జాతీయ మార్గాల కోసం నాలుగు రోజుల పాటు స్పెషల్ టిక్కెట్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1470కే విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే ఈ స్పెషల్ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే ఉంటుందని ప్రయాణికులు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ ఎయిర్పాడ్స్ ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఎయిర్ పాడ్స్లల్లో దిగ్గజ కంపెనీ అయిన యాపిల్ అంటే అందరికీ ఇష్టమే. ఇకపై ఆ సంస్థ ఎయిర్పాడ్స్ మన దగ్గరే తయారు కానున్నాయి. దీంతో వాటి రేట్లు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. 350 మోడల్ను సెప్టెంబర్ 1వ తేదిన ఆవిష్కరిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
విమానంలో ప్రయానం అంటే అందిరికి సారదానే ఉంటుంంది కాని అది సాధారణ ప్రజలకు అందదని చాలా మంది ప్రయాణాలకు దాని వైపు కూడా తొంగి చూడారు. అలాంటి వారికోసమే స్పెస్జెట్ ఎయిర్లైన్ సంస్థ కేవలం రూ.1515కే ఫ్లైట్ టికెట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
బల్వంత్ ఈ ఉత్పత్తిని మొదటిసారిగా 1959లో మార్కెట్ చేశాడు. అతను జైన కుటుంబంలో జన్మించాడు. అతను ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత ముంబైలోని డైయింగ్ , ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. లా చదువుతున్నప్పుడే పెళ్లయి, చదువు పూర్తయ్యాక ప్యూన్గా పనిచేయడం ప్రారంభించాడు.
భారత దేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవుదినం రోజున దేశంలోని స్టాక్ మార్కెట్లు కూడా క్లోజ్ చేస్తారు.
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో వినియోగదారులకు షేర్ ఇచ్చేందుకు కంపెనీ 'యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్లాన్'ను రూపొందించింది. అయితే ఇప్పుడు ఈ విధంగా వచ్చే ఆదాయంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.