ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ అయిన ట్విట్టర్ యాడ్స్ రాబడి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంతో ట్విట్టర్ యూజర్లు నగదును సంపాదించుకునే అవకాశాన్ని ఎలాన్ మస్క్ కల్పించారు.
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు.
బహిరంగ మార్కెట్లో అదనంగా 5 మిలియన్ టన్నుల గోధుమలు, 2.5 మిలియన్ టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఓపెన్ సేల్ స్కీమ్ బియ్యం రిజర్వ్ ధరను క్వింటాల్కు రూ.200 తగ్గించి రూ.2,900గా నిర్ణయించింది.
16 ఫిబ్రవరి 2021 నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలపై ఫాస్ట్ట్యాగ్ని తప్పనిసరి చేసిన తర్వాత చాలా ప్రయోజనం కలిగిందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభకు తెలిపారు.
ప్రభుత్వం దీని కింద వరి కాకుండా ఇతర పంటలను పండించడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనికి బదులుగా ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పథకాన్ని హర్యానా ప్రభుత్వం నిర్వహిస్తోంది. తద్వారా నీటి మట్టాన్ని సంరక్షిస్తోంది.
ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందింది.
2018 సంవత్సరం నుండి, వివిధ ఛార్జీలు, జరిమానాలు, సేవల పేరిట బ్యాంకులు తమ కస్టమర్ల నుండి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, ATMలు, SMS సేవల ద్వారా అదనపు లావాదేవీలు వంటి ఖర్చుల ఖాతాలో ఈ ఛార్జీలు ఉంటాయి.
టమాట రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి భారీ ధరలు పలుకుతున్న టమాట ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం మదనపల్లి టమాట మార్కెట్లో కిలో రూ.44 నుంచి రూ.60లోపు పలుకుతోంది.
ఈ రోజుల్లో దేశంలో చాలా మంది వ్యక్తులు ప్రతి చిన్న, పెద్ద చెల్లింపు కోసం UPIని ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ లేదా సర్వర్ సమస్య కారణంగా చాలా సార్లు చెల్లింపు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో కొన్ని కోట్ల మందికి ఉపశమనం లభించింది.
సైబర్ మోసాలను అరికట్టేందుకు మొబైల్ ఫోన్ కనెక్షన్ల విషయంలో టెలికాం శాఖ కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా టెలికాం శాఖ ఇప్పటివరకు 1.14 కోట్ల క్రియాశీల మొబైల్ ఫోన్ కనెక్షన్లను పరీక్షించింది.
ఓ వ్యక్తికి మంచి జీతంతో ఓ కంపెనీలో ఉద్యోగం(job) వచ్చింది. కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత తక్షణమే నియమించుకున్నారు. కానీ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు తర్వాత తన జాబ్ కు రాజీనామా చేశాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) బర్త్ డే ఈరోజు(ఆగస్టు 9). 48వ ఏడాదిలోకి అడుగుపెట్టేశారు. సుమారు 20 ఏళ్లకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో పలు చిత్రాలు చేస్తూ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న ఈ స్టార్ హీరో బయోగ్రఫీ, ఆస్తుల(property) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోర్బ్స్ జాబితాలో దివి ల్యాబ్స్ అధినేత మురళి దివికి చోటు దక్కింది. రూ.53 వేల కోట్ల ఆస్తులతో ఆయన హైదరాబాద్లోనే రిచ్చెస్ట్ మ్యాన్గా చరిత్ర సృష్టించాడు.