రుతుపవనాలు బలహీనపడిన తర్వాత కూడా జీలకర్ర చౌకగా కాకుండా, ఖరీదైనదిగా మారుతోంది. రిటైల్ మార్కెట్లో కిలో జీలకర్ర ధర రూ.700 దాటింది. ఈ కారణంగా వంటగది బడ్జెట్ చెడిపోయింది. బుధవారం రాజస్థాన్లోని నాగౌర్లో ఉన్న మార్కెట్లో జీలకర్ర క్వింటాల్కు రూ.53,111కి విక్రయించబడింది.
నీలో ఉన్నది నువ్వు గుర్తిస్తే అన్నీ సాధించగలవు. పట్టుదల ఉంటే సాధించనిది అంటూ ఏదీ లేదు. మనసును నిశ్చలంగా ఉంచుకున్నప్పుడే నీలో ధైర్యం పెరుగుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు అన్నీ సాధించగలవు. అసలు మనసును ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? నువ్వు కోరిన డబ్బు, ఆనందం నీ సొంతం అవ్వాలంటే ఏం చేయాలి? నీలో ఉన్నది నువ్వు గుర్తించగలగడానికి ఏం చేయాలి? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.
UPI యాప్ లేదా బ్యాంక్ సర్వర్ విఫలమైతే UPI చెల్లింపు కూడా విఫలం కావచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మీ బ్యాంకును సంప్రదించాలి. తరచుగా బ్యాంకులు లేదా చెల్లింపు గేట్వేలు వినియోగదారులపై UPI చెల్లింపుల కోసం పరిమితులను సెట్ చేస్తాయి.
దేశీయ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా బియ్యం తగినంత లభ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై అనేక పరిమితులను విధించింది. ..జూన్ నుండి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
చంద్రుడిపై చాలా మంది ల్యాండ్ కొట్టున్నారు. భవిష్యత్తులో నిజంగానే అక్కడ ఇళ్లు కట్టుకోవచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చని కలలు కట్టున్నారు. నిజానికి అక్కడ భూమి కొని వ్యాపారం చేసుకోవడానికి వీలు ఉంటుందా? అసలు ప్లాట్లు అమ్మే కంపెనీలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సెలబ్రిటీల విషయానికి వస్తే వారి దుస్తులు, వాచీలు, నెక్లెస్లు, హ్యాండ్బ్యాగులు, కార్లు అన్నీ ఖరీదైనవే. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన జీవనశైలి, ఖరీదైన వస్తువుల సేకరణతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.
భారతదేశంలో గత 10 సంవత్సరాలలో రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫారమ్లో 300 కోట్ల ట్రిప్పులు జరిగాయి. ఉబెర్ మంగళవారంతో దేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశంలో Uber ప్రవేశించిన తర్వాత, అటువంటి యాప్ ఆధారిత టాక్సీ సేవ దేశంలో అభివృద్ధి చెందింది.
రాష్ట్రంలోని రైతులు కూడా బంతిపూలు, గులాబీ పువ్వులను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ఈ పూలకు బీహార్ లోనే కాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. దీంతో రైతుల ఆదాయం కూడా గతంతో పోలిస్తే పెరిగింది.
పండగ సీజన్ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి పండుగ వస్తుంది. అందులో రాఖీ పండుగ కూడా ఉంది. ఇప్పటికే మార్కెట్ను రాఖీలు ఆక్రమించాయి. వెరైటీ వెరైటీ రాఖీలు వస్తున్నాయి. మీకు కూడా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే, మీరు ఈ రాఖీ పరిశ్రమకు వెళ్లవచ్చు. ఇంట్లో కూర్చొని రాఖీ కట్టడం(Rakhi Making) ద్వారా మీరు చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు రాఖీ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించవచ్చు. అది ఎలానో ఇప్ప...
కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీం ప్రవేశపెట్టింది. అదే మేరా బిల్ మేరా అధికార్'. దీని ద్వారా ఆయా సంస్థలు లేదా టోకు వ్యాపారులు మొబైల్ యాప్లో GST ఇన్వాయిస్ని అప్లోడ్ చేసి కోటి రూపాయల వరకు రివార్డులు గెల్చుకోవచ్చు.
టీవీఎస్ మోటార్ తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఇక స్కూటర్ భద్రత కోసం నెక్ట్స్-జెనరేషన్ ABS కూడా ఇచ్చారు.