దసరా పండుగ గ్రేట్ ఇండియా సేల్లో భాగంగా బ్రాండెడ్ వాచులు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఫాస్ట్రాక్, యాపిల్, శామ్సంగ్ స్మార్ట్ వాచెస్ను 90 శాతం తగ్గింపు ధరలతో అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ వ్యాపారంలో దూసుకెళ్తున్న జొమాటో సంస్థ కొత్తగా మరో వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక నుంచి వ్యాపారస్తుల కోసం చిన్న చిన్న పార్సెళ్లను కూడా డెలవరీ చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో వ్యాపారుల కోసం ప్రత్యేకంగా Xtremeని ప్రారంభించినట్లు స్పష్టం చేసింది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ మెక్డొనాల్డ్స్ లకు జోధ్ పూర్ లోని వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. తమకు లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జొమాటో స్వయంగా శుక్రవారం వెల్లడించింది.
శామ్సంగ్, మోటోరోలా ఇప్పటికే ఫ్లిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఒప్పో సంస్థ ఫ్లిప్ ఫోన్ను లాంచ్ చేసింది. మరి ఈ ఫ్లిప్ ఫోన్ ఎప్పటి నుంచి మార్కెట్లోకి లభ్యమవుతుంది. దీని ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం.
మీరు చిన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీరు కేవలం వెయ్యి రూపాయల్లోనే ఇంటర్నెట్ సౌకర్యమున్న అదిరిపోయే ఫోన్ తీసుకోవచ్చు. అంతేకాదు కెమెరా ఫీచర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యమున్న ఈ ఫోన్ కేవలం రూ.999కే అమెజాన్లో లభ్యమవుతుంది. అయితే ఆ ఫోన్ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం టెలికాం రంగంపై పెను ప్రభావం చూపుతుంది. ఈ యుద్ధం కారణంగా 5G నెట్వర్క్లో ఉపయోగించే దిగుమతి చేసుకున్న గేర్ ధర ప్రారంభ దశలో రూ. 2000 నుండి 2500 కోట్ల వరకు పెరగవచ్చు.
దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గంగాజలాన్ని జీఎస్టీ పరిధిలోకి రానీయకుండా చేశారని సీబీఐసీ తెలిపింది. గంగా జలంపై జిఎస్టి విధిస్తున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయని సిబిఐసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాసింది.
పండుగల సీజన్లో డియర్నెస్ అలవెన్స్(DA) పెంపు కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్(Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను గురువారం ప్రకటించింది.
నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే దీని గురించి అతని కుమార్తె నందనా దేబ్ క్లారిటీ ఇచ్చారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023(Hurun India Rich List 2023)లో 2022లో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించారు. ఆ క్రమంలో భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తి హోదాను తిరిగి పొందారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మంగళవారం చైనా, యూరో ప్రాంతాల వృద్ధి అంచనాలను తగ్గించింది. కానీ భారత్ వృద్ధి రేటు అంచనాలను మాత్రం ఈ సారి పెంచింది. మరోవైపు ప్రపంచ వృద్ధి తక్కువగా, అసమానంగా ఉందని పేర్కొంది.
ఈ పండుగ సీజన్లో మీరు గేమింగ్ లేదా మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సందర్భంగా టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ గురించి ఇప్పుడు చుద్దాం.
ఇజ్రాయెల్పై హమాస్ దాడి ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా.. స్టాక్ మార్కెట్ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున భారీ పతనంతో ప్రారంభమైంది.