• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

చరణ్‌ యాడ్‌కు అన్ని కోట్లా..!

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అవనున్నాడు చరణ్‌. అయితే కమర్షియల్‌గా పెద్దగా ఆసక్తి చూపని చెర్రీ.. రీసెంట్‌గా ఓ బడా కంపెనీ యాడ్ చేసేందుకు సై అన్నట్టు టాక్. దాని కోసం చరణ్‌ భారీ పారితోషికం అందుకున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌. ఒక్క ఇండియా అనే కాదు.. ప్రపంచవ్య...

September 1, 2022 / 08:17 PM IST

అంధత్వాన్ని జయించాడు…మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కొట్టాడు..!

కాసేపు చీకట్లో ఉంటేనే మనకు ఏమీ కనపడదు. ఏమీ తోచదు కూడా. అలాంటిది అతనికి పూర్తిగా అంధత్వం. కానీ.. అదేదీ అతనికి అడ్డుగా నిలవలేదు. అంధత్వాన్ని లెక్కచేయకుండా చివరికి అనుకున్నది సాధించి చూపారు సామాన్య కుటుంబానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ నుంచి భారీ వేతన ప్యాకేజీ అందుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యశ్‌ సొనాకియా ఇండోర్‌లో బీటెక్‌ చేశారు. ‘స్క్రీన్‌–రీడర్‌ సాఫ్ట్‌...

September 1, 2022 / 02:26 PM IST

గణేష్ మండపానికే రూ.316కోట్ల ఇన్సూరెన్స్… అత్యంత ఖరీదైన వినాయక..!

వినాయక చవితి పర్వదినం మరో రెండు రోజుల్లో రాబోతోంది. ఈ పర్వదినాన్ని జరుపుకోవడానికి దేశ ప్రజలంతా ఎంతో ఉత్సాహం చూపిస్తారు. దేశ నలుమూలలా ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో మండపంలో ఒక్కో రూపంలో గణేషుడు కొలువై ఉంటాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. అత్యంత ఖరీదైన వినాయక విగ్రహం మాత్రం ముంబయిలోనే కొలువై ఉంది. ఇక్కడ.. ఖరీదైన వినాయకుడు అనే కంటే.. ఖరీదైన గణేష్ మండపం అని చెప్పాలేమో....

September 1, 2022 / 11:35 AM IST

దీపావళికి దేశంలో 5జీ… అంబానీ సంచలన ప్రకటన…!

జియో వినియోగదారులకు ముకేష్ అంబానీ సూపర్ గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈ ఏడాది దీపావళి నాటికి దేశంలో జియో  5జీ సేవలను ప్రారంభించనుంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఏజీఎంలో.. ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాన్ని ప్రకటించారు. “డిజిటల్ కనెక్టివిటీలో కొత్త శకం మొదలుకానుంది. అదే జియో ‘5జీ’. 5జీతో.. 100 మిలియన్ ఇళ్లు కనెక్ట్ అవుతాయి. మెరుగైన డిజిటల్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. జీయో 5జ...

September 1, 2022 / 11:32 AM IST

కొడుకు కోసం దుబాయిలో విల్లా కొన్న అంబానీ..!

దేశంలో అంత్యంత సంపన్నుడు ఎవరు అనగానే  చిన్న పిల్లాడు సైతం అంబానీ పేరు చెబుతాడు. అంబానీ, ఆయన కుటుంబం ఎక్కువగా వారి ఆస్తుల గురించి.. వారు సాధించిన ఘనతలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచాడు.  ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల టాప్ 10 జాబితాలో ఉన్న ముకేశ్ అంబానీ ఈ మధ్యన దుబాయ్ లో ఒక లగ్జరీ విల్లాను కొనుగోలు చేశాడు. తన కుమారుడు అనంత్ కోసం ఆయన ఈ  విల్లా కొనుగోలు...

September 1, 2022 / 11:32 AM IST