అదానీ గ్రూప్ గుజరాత్లోని ఎడారి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోంది. గ్రీన్ ఎనర్జీ పార్క్ గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లో 726 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 8773 క్లర్క్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును అధికారులు పొడిగించారు. దీంతో మరో మూడు రోజుల్లో మరికొంత మంది ఉద్యోగార్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేయనున్నారు.
ఫిన్టెక్ కంపెనీ Paytm మాతృ సంస్థ అయిన One97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (డిసెంబర్ 7న) భారీగా తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్లో మునుపటి రోజు కంటే 20 శాతం తక్కువగా ముగియడం విశేషం. అయితే అసలు ఒకేసారి అంత పెద్ద మొత్తం షేర్ ప్రైస్ ఎందుకు తగ్గిందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
వారంలోని మూడో ట్రేడింగ్ రోజున కూడా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి. 10 కంపెనీల్లో 9 కంపెనీల షేర్లలో పెరుగుదల ఉంది. అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లలో 16 శాతం పెరుగుదల నమోదైంది.
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గరిష్ట లాభాలతో మొదలయ్యాయి. ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు జీవితకాల గరిష్టాలను స్కేల్ చేశాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
వాణిజ్య బ్యాంకులు రూ.2000 నోట్లను స్వీకరించడం నిలిపివేసిన తర్వాత నవంబర్ 30 వరకు 97.26 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టాటా టెక్)షేర్లు గురువారం దలాల్ స్ట్రీట్లో బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇచ్చాయి. దాని షేర్లు ఏకంగా 140 శాతం పెరిగి రూ.1,200 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ షేర్లు తీసుకున్న మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజే రూ.లక్ష కోట్ల ఆదాయం రావడంతో సంపన్నుల జాబితాలో ఆయన మరో రెండు స్థానాలు ఎగబాకారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో టాప్20 జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు.
జీవిత బీమా గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా, ముందుగా గుర్తుకు వచ్చే పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సంస్థ ఈరోజు కొత్త పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ పేరు జీవన్ ఉత్సవ్. ఈ పాలసీలో, పాలసీదారుడు అధిక వడ్డీ రేటుతోపాటు అనేక సౌకర్యాల ప్రయోజనాన్ని పొందుతారు.
తక్కువ ధరలో రెడ్మి 12c 5జీ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. కొత్తగా 5జీ ఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని నెటిజన్లు అంటున్నారు. మరి ఆ ఫోన్ ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గత ఏడాదితో పోలిస్తే లగ్జరీ ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగాయని రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ ఓ నివేదికలో తెలిపింది. ఆర్థిక స్థోమత ఉన్నవారు, ఎన్ఆర్ఐలు తమ అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని నిర్మించుకుంటున్నారని పేర్కొంది. అయితే ఈ లిస్ట్లో హైదరాబాద్ టాప్ 3లో ఉండటం విశేషం.
కార్లు కొనాలని ఎవరైనా అనుకుంటే ఇదే ఏడాది కొనుగోలు చేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది పలు కంపెనీలు పలు మోడల్ కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. అయితే వాటిలో ఏయే కంపెనీలు ఉన్నాయి. వాటి విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.