దేశంలోని 4 పెద్ద మెట్రోల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది.
డిస్నీ హాట్స్టార్ ప్రపంచ కప్లోని మిగిలిన నాకౌట్ మ్యాచ్లలో భారీగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. డిస్నీ హాట్స్టార్ నాకౌట్ , ఫైనల్ మ్యాచ్ల కోసం ప్రకటన స్లాట్లను 10 సెకన్లకు రూ. 30 లక్షలకు విక్రయించబోతోంది.
ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ కార్ల తయారిలోకి అడుగుపెట్టింది. Xiaomi SU7 అనే ఎలక్ట్రిక్ వాహనాలను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ OSని ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మరణానంతరం క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఖాతాలో రూ.25,000 కోట్లు పడిపోవడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సెబీ తరపున సుబ్రతా రాయ్ నుంచి రికవరీ చేసిన డబ్బు ఇదే.
మార్కెట్ పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా ఐపీఓ మరికొన్ని రోజుల్లో రాబోతుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఈ ఐపీఓను ప్రకటించింది. ఈ క్రమంలో టాటా టెక్నాలజీస్ IPO నవంబర్ 22, 2024న మొదలు కానుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
నేడు బాలల దినోత్సవం(happy children's day). ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం ప్రణాళిక వేయడం అనేక మందికి ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ క్రమంలోనే ప్రస్తుతం మార్కెట్లో కొన్ని పిల్లల పెట్టుబడి కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రతి బ్యాంకు వివిధ రకాల క్రెడిట్ కార్డ్ సేవలను అందిస్తోంది. కానీ క్రెడిట్ కార్డ్లు మనకు అదనంగా చెల్లించేలా చేస్తాయనే అపోహలో ఉన్నందున, మనం ఆఫర్ను తిరస్కరిస్తాము. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డ్(Credit Card)లు సులభమైన మార్గం. ఇప్పటికీ మీరు నమ్మడం లేదా? అయితే ఈ ప్రయోజనాలను పరిశీలించి, ఆపై మీరు క్రెడిట్ కార్డ్ని తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోండి.
ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ అన్న విషయం తెలిసిందే. అంబానీ కుటుంబం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుతుంది. ఆ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.
ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి శుభవార్త. Google సెర్చింజన్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంజిన్లో కొత్త ఫీచర్ను చేర్చింది. దీనితో వినియోగదారులకు వివిధ ప్లాట్ఫారమ్ల నుండి ఉత్పత్తులు, వాటి ధరలు కలిపి చూపబడతాయి.
గతంలో ఒక వెలుగు వెలిగిన కంపెనీ ఇప్పుడు దివాలా స్థితికి వచ్చేసింది. అనేక మందికి వేతనాలు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు అప్పులు తీర్చలేని స్థాయికి చేరుకుంది. అంతేకాదు తమ సంస్థ దివాలా తీసిందని అధికారికంగా ప్రకటించింది కూడా. ఆ సంస్థనే WeWork. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
క్రికెట్ మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. అలాగే నిజజీవితంలో కూడా కాసుల వర్షం కురిపించుకుంటాడు. విరాట్ కోహ్లీ 5 నవంబర్ 2023 ఆదివారం నాటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
సంపాదించడం గొప్ప కాదు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం గొప్ప అని పలువురు చెబుతుంటారు. అయితే ఇప్పటికే దేశంలో పలువురు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున సంపాదించారు. అయితే వారిలో ఎవరు ఎక్కువగా విరాళం అందిస్తున్నారో ఇప్పుడు చుద్దాం. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్..కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో 51 శాతం వాటాను పొందేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రూ.4,051 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కోటక్ సంస్థ ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా ఈ మేరకు ప్రకటించారు. జ్యూరిచ్ ఇన్సూరెన్స్ వచ్చే మూడేళ్లలోపు 19 శాతం అదనపు వాటాను కొనుగోలు చేస్తుందన్నారు.