ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ గత కొంత కాలంగా భారీగా లేఆఫ్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. తక్కువ వేతనానికి పనిచేసే వారు ఉండడంతో ఈ కోత తప్పడం లేదని తెలుస్తుంది.
స్తు సేవల పన్ను(జీఎస్టీ) రికార్డు సృష్టించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు ఏప్రిల్లోనే నమోదయ్యాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
విప్రో కంపెనీకి సీఈఓగా శ్రినివాస పల్లియా ఎంపికయ్యారు. అయితే ఆయన జీతం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతొంది.
మంగళవారం మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ఈ కార్డులతో బిల్లులు చెల్లించే వాళ్లకి ఇకపై అదనపు రుసుములు పడతాయి. అయితే ఇది అన్ని బ్యాంకులు కాదు. కొన్ని బ్యాంకులు మాత్రమే. మరి అవేంటో చూద్దాం.
గత కొన్ని రోజులుగా అప్ట్రెండ్లో ఉన్న బంగారం, వెండి ధరలు వారం రోజులుగా కాస్త నిలకడగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సోమవారం ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదివేయండి.
ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ ఆరు దేశాలకు 99,150 టన్నుల ఉల్లిపాయలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం అనుమతినిచ్చింది.
మధ్యతరగతి కుటుంబాల కోసం మారుతి సుజికి కార్ల తయారి సంస్థ హైబ్రిడ్ కారును తీసుకొస్తుంది. ఇది అధిక మైలూజి ఇస్తుందని సంస్థ ప్రకటించింది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఏటా గ్రేట్ సమ్మర్ సేల్ను నిర్వహిస్తారు. అయితే తాజాగా ఈ తేదీని ప్రకటించింది. మరి ఈ గ్రేట్ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా బంగారం వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా ఇది చదివేయాల్సిందే.
దేశ వ్యాప్తంగా వెండి, బంగారం ధరలు శుక్రవారం దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. ఏది ఎంత ధర ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
గోప్యతను వెల్లడించాల్సి వస్తే భారత్లో వాట్సాప్ ఉండబోదని దాని మాతృ సంస్థ మెటా వెల్లడించింది. గోప్యత విషయంలో దిల్లీ హైకోర్టులో నడుస్తున్న కేసు విషయంలో మెటా ఈ విధంగా స్పందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్య తర్వాత 25 ఏప్రిల్ 2024 గురువారం, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లలో దాదాపు 12 శాతం భారీ పతనం కనిపించింది.
రెండు రోజులుగా కాస్త తగ్గి ఊరించిన వెండి, బంగారం ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. దేని ధర ఎంత ఉంది? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.
భారత దేశంలో అతి పెద్ద టెలికాం నెట్వర్క్ అయిన రిలయన్స్ జియో గత క్వార్టర్కు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. ఐదు వేల కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.