దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 వద్ద ముగిశాయి. అలాగే, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.89.25గా ఉంది.
Tags :