‘అవును సినిమాలంటేనే వ్యాపారం.. ప్రజలకు నీతి వాక్యాలు చెప్పేందుకు తీయం’ అని సినీ నిర్మాత, నటుడు కొణిదెల నాగబాబు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. సినిమాల వలన ప్రజలు బాగు పడతారని.. చెడిపోతారని తాను భావించట్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ లో రెండు పోస్టులు చేశారు. ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా.. ఘాటుగా నాగబాబు స్పందించారు. కుహన మేధావులు అని ఆ వ్యక్తిని విమర్శించారు. చదవండి: అమెరికాలో తుపాకీ ...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. ‘కనీసం కొత్త ఫోన్ ను అన్ బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్...
మహేష్, రాజమౌళి కాంబో పై ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఆర్ఆర్ఆర్తో రాజమౌళి హాలీవుడ్ రేంజ్కు వెళ్లిపోవడంతో.. మహేష్ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్గా, ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. అందుకే ఒక్క మహేష్ ఫ్యాన్సే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ ...
మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగరంలో సందడి చేస్తున్నాయి. మొత్తం మూడు బస్సులను మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ బస్సులను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బస్సుల ప్రారంభోత్సవానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ కుమార్, ఎం...
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రోజా హెచ్చరించారు. కనీసం అర కిలోమీటర్ సక్రమంగా నడవలేక, వంకర టింకరగా నడిచే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, అభివృద్ధి కనిపిస్తోందన్నారు. అందుకే టీడీపీ ఈ మధ్య కొత్త రాగం అందుకున్నదని చెబుతున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చినా ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషన్ వెంటనే విచారణకు స్వీకరించాలని న్యాయవాది దుష్యంత్ దవే కరోరారు. కేసును సీబీఐకి అప్పగిస్తే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని పేర్కొన్నారు. అయిత...
ఓటమికి కారణం, గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పైన పల్లా స్పందించారు. 2019లో చంద్రబాబు ప్రచారానికి రాకపోవడం వల్లే తాను ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్కు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగిందని గుర్తు చేశారు. కానీ తాను మాత్రం తన గెలుపు కోసమే పోరాడినట్లు చెప్పారు. జనసేనాని మరోసారి అంటే 2024లో తిరిగి గాజువాక నుండి పోటీ చేస్తారని తాను అయితే భా...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన తన సినిమాల షూటింగ్స్తో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆయన కాస్త అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు ఆయన అనారోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రభాస్కు ఏమైంది అని ఆరా తీస్తున్నారు. ఇటీవల వరుసగా సినిమాల షూటింగ్లతో ప్రభాస్ బిజీ అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు హైఫీవర్ వచ్చిందట. తీవ్రంగా ...
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులు ఎన్నో లెక్కలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ అప్పులు అక్షరాల రూ.4,42,442 కోట్లు ఉందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: సీఎం జగన్ కు ‘అప్...
ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా ‘రైటర్ పద్మభూషణ్’ మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన బుధవారం తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. సెలక్టెడ్ థియేటర్స్ లలో ఈ సినిమాను మహిళలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. యువ దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పారాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా ఫ...
అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పై భారీగా అప్పుల భారం మోపుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శల ధాటి పెంచారు. జనసేన సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ పలు పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఏపీలో అప్పులు పెరుగుతుండడంపై మంగళవారం తనదైన శైలిలో పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చదవండి: అమెర...
అమెరికాలో జరిగిన తుపాకీ మిస్ ఫైర్ జరిగిన ఘటనలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. సెక్యూరిటీ గార్డు తన తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో పొరపాటున రివాల్వర్ ను తాకడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి తలలోకి బుల్లెట్టు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే అతడు కన్నుమూశాడు. ఈ ఘటనతో మధిర పట్టణంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెంది...
కాంతార(kantara) మూవీ విజయవంతంగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ప్రీక్వెల్(prequel) రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మీరు చూసింది వాస్తవానికి పార్ట్ 2 అని..పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కాంతారా షూటింగ్లో ఉండగానే ప్రీక్వెల్ ఆలోచన తన మదిలో మెదిలిందని అన్నారు. కాంతారా చరిత్ర గురించి మరిన్ని వివరాలను పరిశోధిస్తున్నట్లు వెల్లడించా...
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం(Turkey earthquake) ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఇరు దేశాల్లో భూప్రకంపనల దాటికి జరిగిన విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఆ క్రమంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ బాధను వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. Shocked to see the visuals of devastation in Turkey &am...
ప్రతి ఏటా విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2022లో 7,50,365 మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లారని ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. గత 6 ఏళ్లల్లో మొత్తం మీద 30 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రకటించారు. 2021లో 4,44,553 మంది విదేశాలకు వెళ్లిన విద్యార్థులతో పోలిస్తే 2022లో విదేశాలకు వెళ్లిన వ...