వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు. వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్(hyderabad rangareddy mahabubnagar) ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల(elections) నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో మూడు రోజులు మద్యం దుకాణాలు(Liquor shops) బంద్ పాటించనున్నాయి. మార్చి 11న సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు(wine shops) బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మహిళలకు కూడా పురుషులకు లభించిన అదృష్టమే దక్కినట్లు అనిపిస్తుంది. స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు 4 మ్యాచ్ల తర్వాత కూడా పోటీలో తమ ఖాతా తెరవలేదు. నిన్న జరిగిన మ్యాచులో కూడా ఆర్సీబీ జట్టు 10 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టుపై ఓడిపోయింది.
కరోనా(Corona) తగ్గిపోయిందని అందరూ అనుకున్న టైంలో ఇప్పుడు మరో వైరస్ అందర్నీ భయాందోళనకు గురిచేస్తోంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి హెచ్3ఎన్2 వైరస్(H3N2 Virus) వ్యాప్తి ఎక్కువవుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే రెండు మరణాలు సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha)కు ఈడీ నోటీసులు పంపడంపై సీఎం కేసీఆర్(CM KCR) ఎట్టకేలకు స్పందించారు. కవిత అరెస్టుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవిత(Kavitha)ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. ఒక వేళ అరెస్టు చేసుకుంటే చేసుకోనీ అని, అందర్నీ బీజీపీ ఇలానే వేధిస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి భయపడేది లేని, పోరాటం వదిలేది కూడా లేదని సీఎం కేసీఆర్...
వైసీపీ(Ycp)కి షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు(TV Rama Rao) పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన ఏ పార్టీలో చేరనున్నారో చెబుతానన్నారు. తన అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. 2009 ఎన్నికల్లో టీవీ రామారావు(TV Rama Rao) కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ(TDP) తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్(IND vs AUS) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు(Test)లో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేశాడు. అలాగే ఆసీస్ ఆల్ రౌండర్ అయినా కామెరాన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. వీరిద్దరి భారీ స్కోరు వల్ల ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
H3N2 Influenza : ఇప్పుడిప్పుడే జనాలు కరోనా నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో... తాజాగా హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లుయెంజా పేరిట మరో వైరస్ కలకలం రేగడం మొదలుపెట్టింది. ఇప్పటికే దేశంలో రెండు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటక,హర్యానా రాష్ట్రాల్లో ఇద్దరూ చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.
Avinash reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట కలిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను పలుమార్లు సీబీఐ విచారించింది. అయితే ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. ఇంతలో సీబీఐ అధికారుల తీరు గురించి అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Manish Sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) మనీశ్ సిసోడియాది (manish sisodia) ప్రత్యక్ష పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. కొందరి వ్యక్తిగత ప్రయోజనం కోసం లిక్కర్ పాలసీ రూపొందించారని పేర్కొంది. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే హోల్సేల్ (wholesale) వ్యాపారులకు 12 శాతం లాభం చేకూర్చేందుకు పాలసీ రూపొందించారని వివరించింది.
YS Sharmila : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షకు చాలా మంది మహిళలు మద్దతు పలుకుతున్నారు. కాగా... కవిత దీక్ష పై షర్మిల సెటైర్లు వేశారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని..కేసీఆర్ ఇంటి ముందని షర్మిల అన్నారు.
ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)కి తెలిపాడు. ఇప్పుడు అదే వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుండి (Land for jobs scam case) ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (Lalu Prasad Yadav family) భూములు తీసుకున్నదన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) తేజస్వి యాదవ్ నివాసంలో ఢిల్లీలోని (Tejaswi Yadav) నివాసంలో సోదాలు నిర్వహించింది.
మంచి పారితోషకం (Remuneration) వస్తున్న సమయంలోనే నేను బయటకొచ్చా. నేను ఉన్నప్పుడు రేటింగ్ (Rating) కూడా బాగుంది. కానీ సినిమా కోసం బయటకు వచ్చా అంతే!’
పార్లమెంటులో బీసీ(BC) బిల్లు(Bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC)లకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఏప్రిల్ 3న ఢిల్లీ(delhi)లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.