• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Gateకు తాళం వేసి సోదాలు, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ ఇంటిలో రైడ్స్

మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో మూడో రోజు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

April 21, 2023 / 02:12 PM IST

కేంద్ర మంత్రి సాక్షిగా BJPలో గ్రూపు రాజకీయాలు బట్టబయలు

పదవుల పందేరం ఇవ్వకుండా.. పార్టీ నాయకత్వం తమపై దృష్టి సారించకపోవడంతో హేమాజీ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో వివేక్ వర్గంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన నియోజకవర్గంలో వివేక్ పెత్తనమేమిటని హేమాజీ ప్రశ్నిస్తున్నారు.

April 21, 2023 / 02:04 PM IST

Ram Charan: రామ్ చరణ్ ఆస్కార్స్‌కి రెడీ..వీడియో సరికొత్త రికార్డు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) ఆస్కార్ వేడుకకు ముందు రికార్డు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో ఏకంగా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకోవడం విశేషం. క్రేజీగా ఉన్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

April 21, 2023 / 01:55 PM IST

Modiకి దత్తపుత్రుడు YS Jagan.. వారిద్దరిది దొంగల పాలన: నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

దేశంలో ప్రధాని మోదీపై (Narendra Modi), ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పాలనను విమర్శిస్తూ సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K Narayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతున్నాయని విమర్శించారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన కొనసాగుతోందని ఆరోపించారు. గాంధీని చంపిన గాండ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అంటూ తీవ్ర వ్యాఖ్య...

April 21, 2023 / 01:43 PM IST

Avinash ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే.. 24 వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టీకరణ

సుప్రీంకోర్టులో సునీత, అవినాష్‌ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అవినాష్‌ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.

April 21, 2023 / 01:41 PM IST

TSPSC లీకేజీ కేసులో తండ్రి కొడుకులు అరెస్ట్..19కి చేరిన అరెస్టులు

TSPSC పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 19కి పెరిగింది. మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ ఈనెల 24న జరగనుంది.

April 21, 2023 / 01:29 PM IST

అడుగులు అడుగేస్తూ.. 1000 కి.మీ. పూర్తి చేసుకున్న Nara Lokesh

మైనార్టీలపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. మైనార్టీలపై ఎందుకంత కక్ష జగన్ రెడ్డి? అంటూ నిలదీశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అంగుళం కూడా ముందుకు పడలేదు.

April 21, 2023 / 01:23 PM IST

Sanath Nagar: బాలుడి హత్య కేసులో ట్విస్ట్.. ఐదుగురి అరెస్ట్‌, నర బలి కాదు

హైదరాబాద్ సనత్‌నగర్‌ బాలుడి హత్య కేసులో ట్విస్ట్ ఎదురైంది. అయితే అసలు బాలుడిని హిజ్రానే చంపేశాడని తేలింది. కానీ అసలు కారణం మాత్రం అమావాస్య కాదు. ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.

April 21, 2023 / 01:07 PM IST

Tirumala టికెట్లు అమ్ముకుంటున్న AP MLC షేక్ సాబ్జీ అరెస్ట్

వైఎస్ జగన్అ ధికారంలోకి వచ్చాక తిరుమలలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం టికెట్ల కేటాయింపులో అక్రమాలు , తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు వంటివి జరగడం వాటికి నిదర్శనంగా చెబుతున్నారు.

April 21, 2023 / 12:55 PM IST

AP:లో పేరు మార్పు గురించి ప్రభుత్వం క్లారిటీ..అసలు గతంలో పేరే లేదు

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కొండపై మలుపునకు గతంలో అసలు పేరే లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫాక్ట్ చెక్ ద్వారా ఈ మేరకు అసలు విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఆ ప్రాంతం గతంలో ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదని తెలిపింది. అంతేకాదు జీ20 సదస్సుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సుందరీకరణ చేసినట్లు...

April 21, 2023 / 12:45 PM IST

cockpit‌లోకి ఫైలట్ స్నేహితురాలు.. స్నాక్స్, లిక్కర్ తేవాలని ఫైలట్ హుకుం.. విచారణ

ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు నిబంధనలను గాలికొదిలేశాడు. తన స్నేహితురాలిని కాక్ పిట్‌లోకి తీసుకొచ్చాడు. ఆమెకు ఆల్కహాల్, స్నాక్స్ సర్వ్ చేయాలని సిబ్బందిని పురామయించాడు.

April 21, 2023 / 12:19 PM IST

Food: ఆహారం ఇలా తింటే బరువు తగ్గుతారు తెలుసా?

ఆహారాన్ని (food) బాగా నమలడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యలు కూడా దూరమవుతాయి. మరో మంచి విషయం ఏమిటంటే ఇలా చేయడం వల్ల పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

April 21, 2023 / 12:01 PM IST

Mammoottyకి మాతృవియోగం.. అనారోగ్యంతో తల్లి మృతి

మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి తల్లి ఫాతిమా అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

April 21, 2023 / 11:54 AM IST

Covid Update: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు, 28 మరణాలు నమోదు

భారతదేశంలో శుక్రవారం(ఏప్రిల్ 21న) కొత్తగా 11,692 COVID-19 కేసులు, 28 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 44.8 మిలియన్లకు (4,48,69,684) చేరుకుంది.

April 21, 2023 / 11:48 AM IST

delhi saketh court వద్ద కాల్పులు.. మహిళ కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఢిల్లీ సాకేత్ కోర్టు వద్ద దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

April 21, 2023 / 11:44 AM IST