ఏమీ చేసినా మలయాళ గడ్డపై కాషాయ పార్టీ అడుగుపెట్టలేకపోతున్నది. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీకి తీవ్ర నిరాశజనక ఫలితాలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా కొన్ని స్థానాలు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది.
కర్ణాటకలో (Karnataka Elections) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీని ఓడించేందుకు తమకు ఉన్న అన్ని మార్గాల్లో ప్రజల వద్దకు వెళ్తున్నాయి. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతిపక్ష పార్టీలు వేర్వేరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒ...
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు.
గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటిగా ఉంది. అయితే ఈరోజు ఏప్రిల్ 22న ప్రపంచ నేలల దినోత్సవం(world earth day 2023). ఈ సందర్భంగా భూమి గురించి, భూమి కాలుష్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేల కాలుష్యాన్ని నియంత్రించకపోతే మానవులపై అధికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం మెరుగవుతోందని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. కాగా శరత్ బాబు అనారోగ్యం విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఊహించని విధంగా పుష్ప మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అందుకే ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసిన తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం తెలుగు వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన పుష్ప.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాంటిది పాన్ ఇండియా లెవల్లో సుక్కు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో.. పూష్ప ది రూల్(pushpa 2)తో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ప్రస్తుతం ఈ ...
మరుగుదొడ్డి వద్ద బిర్యానీ బియ్యాన్ని కడుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి నివ్వెరపోయిన వినియోగదారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏమిటిది? ఇలాగేనా బిర్యానీ వండేది.. మా ఆరోగ్యం ఏమైపోవాలి? ’ మేనేజర్ ను నిలదీశారు. చెడామాడ తిట్టేశారు.
పరస్పరం విమర్శించుకోకుండా ప్రతిపక్షాలు కలిసి పోరాడాలి. ప్రతిపక్షాలు తన్నుకుంటే బీఆర్ఎస్ పార్టీ పండుగ చేసుకుంటుంది. తమ రెండు పార్టీల మధ్య గొడవలు, కలహాలు అధికార పార్టీకి లాభిస్తాయని విజయశాంతి పేర్కొన్నారు.
Akshaya Tritiya రోజు బంగారం కొనలా వద్దా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. దీంతోపాటు అనేక ధర్మ సందేహాలను మీరు తీర్చుకునే అవకాశం ఉంది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన విరూపాక్ష మూవీ(Virupaksha movie) నిన్న విడుదల కాగా..పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను(First Day Collections) వసూలు చేసింది. అయితే ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందో ఇప్పుడు చుద్దాం.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న దాడులు, అరాచకాలపై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఇదే మాదిరి చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరిగింది. తాజాగా మరోసారి. అంతకుముందు బీజేపీ కీలక నాయకుడు సత్య కుమార్ పై కూడా వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇక జిల్లాల్లో నాయకుల పరిస్థితిపై ఇదే తరహాలో దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ భావిస్తోంది.