ప్రేమ పేరుతో రోజురోజుకు యువతులపై వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ వివరాలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
వైఎస్ వివేకా హత్య వెనుక పెద్ద కుట్ర ఉంది. ఈ విషయ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి తెలుసు. అయినా కూడా తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసంతృప్తితో రగిలిపోతున్నాడు. అసంతృప్తి అనేది ఉంటే మనిషి ఎన్ని దారుణాలకైనా పాల్పడుతాడు.
అభం శుభం తెలియని మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి(8 yrs girl) ఆకస్మాత్తుగా మృత్యువాత చెందింది. పోన్లో వీడియోలు చూస్తున్న క్రమంలో మొబైల్ పేలడం(phone blast)తో బాలిక తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ విషాద ఘటన కేరళలోని త్రిసూర్లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వైఎస్ వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా ఈ పోస్టర్లు వేశారని తెలుస్తున్నది. అయితే ఈ పోస్టర్లు తాము వేయలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నాయకులే పోస్టర్లు ముద్రించి పరువు తీసేందుకు ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
తన ఇంటి ముందే ఆమె నివసిస్తుండడంతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది భరించలేక ఆమె భర్త గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిని తాళలేక ఆమె మహేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మంగళవారం రోజు కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఏన్కూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులను కల్లూరుకు చెందిన వరమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. కల్లూరుకు చెందిన కూలీలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులకు కోసం వె...
బైక్ యాక్సిడెంట్తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej).. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దీంతో ఇకపై సినిమాలు చేయడం తేజ్ వల్ల అవుతుందా? అనే డౌట్స్ వినిపించాయి. కానీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు సాయి. ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన విరూపాక్ష(Virupaksha) మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం...
మద్యంమత్తులో కారు నడుపుతూ కొందరు యువకులు వచ్చారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై దురుసుగా ప్రవర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించకుండా గొడవ చేశారు.
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్న ఆదిపురుష్(Adipurush) సినిమాను.. దర్శకుడు ఓం రౌత్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో టీ సిరీస్ సంస్థ విజువల్ వండర్గా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆదిపురుష్ పై మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది. దీంతో మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే.. ఇదే మూమెంట్లో మరింత పాజిటివ్ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
RX100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) కొత్త జానర్ చిత్రం 'మంగళవరం(Mangalavaram)' ఫస్ట్ లుక్ ఈ రోజు(ఏప్రిల్ 25న) విడుదలైంది. బోల్డ్ ఇంకా ఎమోషనల్ క్యారెక్టర్ శైలజలో నటి పాయల్ రాజ్పుత్(Payal Rajput) యాక్ట్ చేసింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో పాయల్ న్యూడ్ గా కనిపిస్తుంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (TATA IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore -RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న మ్యాచ్ లో ఉద్రేకపూర్వక ప్రవర్తన కనబర్చడంతో జరిమానా (Fine) పడగా.. తాజాగా మరో జరిమానా కోహ్లీకి పడింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals- RR)తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడడంతో ఏకంగా రూ.24 లక్షలు జరిమానా పడింద...
అందంగా కనిపించేలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానికోసం పార్లర్ల చుట్టూ తిరిగేవారు చాలా మంది ఉన్నారు. తమ ముఖంలో వచ్చే మార్పులను కప్పి పుచ్చుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. వయసు 30 దాటిన(age 30) తర్వాత మాత్రం అందం కోసం తీసుకునే చికిత్సల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవి పడితే అవి ముఖానికి రాయకూడదట. మరి 30 దాటిన తర్వాత ముఖంపై ప్రయత్నించకూడనివి ఏంటో...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లీడర్ వైఎస్ షర్మిల(ys Sharmila)ను నిన్న హైదరాబాద్ లో పోలీసు సిబ్బందిని కొట్టారని ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఆ క్రమంలో ఆమె కోర్టుకు తన వాదనలు వినిపించింది. తనకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. అంతేకాదు ఓ పురుష ఎస్సై తనను ఎక్కడెక్కడో టచ్ చేశారని చెప్పింది.
ప్రేమించమని వెంట పడటం, తమ ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ దాడి(acid attack) చేయడం లాంటివి గతంలో చాలా జరిగేవి. ఈ యాసిడ్ దాడుల కారణంగా చాలా మంది యువతుల జీవితాలు నాశనం అయ్యాయి. అయితే.. ఇది సీన్ రివర్స్. తనను ప్రేమించి, వాడుకున్నంత కాలం వాడుకొని తీరా మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడని.. ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్(Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేస...