తెలంగాణలో నేటి నుంచి (మార్చి 15) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(telangana Inter first year exams) ప్రారంభం కానున్నాయిు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు(students) పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం(minute late) అయినా కూడా విద్యార్థులకు అనుమతి లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
Tspsc question paper leak:తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ కొశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ను (sit) ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.
Assembly Meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశా్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు.
చెరుకు లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే ఆ ట్రాక్టర్ లో చెరుకు లోడ్ అధికం కావడంతో ట్రాక్టర్ ముందు ఇంజిన్ భాగం యొక్క ముందు రెండు చక్రాలు నేలను తాకడం లేదు. ఇంజిన్ వెనుక భాగంలోని రెండు పెద్ద చక్రాలు మాత్రమే నేల పైన ఉన్నాయి. అయినప్పటికీ సదరు డ్రైవర్ ఆ ట్రాక్టర్ ను అలాగే తీసుకొని వెళ్తున్నాడు. ఈ వీడియో నెటిజన్ లను షాక్ కు గురి చేసింది.
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leak) అంశంపై అగ్గిరాజేసింది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంవెనక పెద్ద కుట్ర (Conspiracy) దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండా లీకేజీ (leak) జరిగి ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
cabinet expansion:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (assembly) మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు మరోసారి మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేయాలని సీఎం జగన్ (cm jagan) అనుకుంటున్నారు. మంత్రుల (ministers) పనితీరు ఆధారంగా.. మార్పులు తప్పవని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని సూచించారు.
కొద్ది రోజుల క్రితం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణీకురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇండియన్ రైల్వేస్ లో జరిగింది. ఓ రైల్వే అధికారి... మహిళ పైన మూత్ర విసర్జన చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. రాజ్య సభ, లోక్ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు.
అత్యుత్తమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో సేవలు అందిస్తున్నందుకు అవార్డులు కూడా దక్కాయి. కాగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు సొంత కార్యాలయంలో ప్రవీణ్ పశ్నాపత్రాలు లీక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ను 'ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప' అని విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలోనే ఈ వ్యవస్థ కూలడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జగన్ పాలనలో ఏదీ సక్రమంగా పని చేయదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. చేతగాని సీఎం ఉంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Perni Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. నేడు పవన్.. మచిలీపట్నం వేధికగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పవన్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. పవన్... ఇప్పటంలో మాట్లాడినట్లే... మచిలీపట్నంలో మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు.
సుదీర్ఘ సమయం పాటు విచారణ చేసే అవకాశం ఉంది. కాగా ఈ విచారణ.. గతంలో చేసిన విచారణ అంశాలను సీబీఐ బేరీజు వేసుకోనుంది. అనంతరం అవసరమైతే మరోసారి అవినాశ్ రెడ్డిని హాజరు కావాలని నోటీసులు అందించే అవకాశం ఉంది.