ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా దినోత్సవాన్ని(malaria day) జరుపుకుంటారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. మలేరియాకు సకాలంలో చికిత్స అందించకపోతే, అది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
2023-24కి గాను నాస్కామ్(Nasscom)కు కొత్త ఛైర్పర్సన్గా అనంత్ మహేశ్వరి(Anant Maheshwari) ఎంపికయ్యారు. అయితే అనంత్ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా చేస్తుండటం విశేషం. మరోవైపు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ను అదే సమయ వ్యవధిలో వైస్ చైర్పర్సన్గా నియమించినట్లు నాస్కామ్ ప్రకటించింది.
అగ్రరాజ్యం అమెరికా 80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడైన్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో 2024లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ సైతం 2024 ఎలక్షన్లలో పోటీ చేస్తానని వెల్లడించారు.
రోషన్, సాక్షి, స్రవంతి, పూజా డే కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘రాణిగారి గదిలో దెయ్యం (Ranigari gadi lo deyyam) అబిద్ దర్శకత్వంలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
హైదరాబాద్లో(hyderabad) మరో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు(police) చేధించారు. దీంతోపాటు 13 మంది అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులు..సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి మ్యూజిక్ స్కూల్ మూవీ గుర్తు చేసినట్లు అనిపిస్తుంది. ఈరోజు హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం మే 12 , 2023న తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
సమంత(Samantha) అంటే హాట్ అండ్ హాట్ టాపిక్. ప్రస్తుతం అమ్మడి వయసు 35. ఇండస్ట్రీలోకి వచ్చి పదమూడేళ్లు పూర్తి చేసుకుంది సామ్. హీరోయిన్గా 2010లో 'ఏ మాయ చేశావే' సినిమాతో పరిచయం అయింది. అప్పుడు సమంత వయసు 22. అప్పటి నుంచే మనం సమంతను చూస్తున్నాం. అయితే అప్పటి నుంచి సమంతలో ఎన్నో మార్పులు చూశాం. కానీ ఇప్పటికీ సమంత అదే ఫిగర్ని మెయింటేన్ చేస్తోంది. తాజాగా సమంతకు స్వీట్ 16 ఫోటో ఒకటి షేర్ చేయగా.. కత్తిలా ...
ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (UPMSP) ఈరోజు 10, 12వ తరగతి ఫలితాలను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వెబ్ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ హీరోయిన్ తమన్నా(tamannaah), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(vijay varma) కలిసి డేటింగ్(dating)లో ఉందని ప్రచారం జరుగుతోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి నిన్న కారులో వెళుతున్న క్రమంలో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే గత ఏడాది నుంచి వీరు కలిసి తిరుగుతుండటం పట్లు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవెంటో మీరు కూడా ఓసారి చూడండి.
రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మన కండ్ల ముందే ఉందని కేటీఆర్ చెప్పారు. జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటుతోందని.. దానికి నిదర్శనమే జాతీయ అవార్డులు రావడమని పేర్కొన్నారు.
ఎండల ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్గా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. తాటి పండు వేసవిలో అత్యంత ముఖ్యమైన పండు. ఈ క్రమంలో తాటి ముంజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మీకు తెలుసా? లేదా అయితే ఈ వార్తలో తెలుసుకోండి.
దేశంలో తొలిసారి వాటర్ మెట్రోని మోదీ(Narendra Modi) ప్రారంభించారు. కేరళ రాష్ట్రంలో ఈ మెట్రోని తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మెట్రో ప్రజలందరినీ ఆకర్షిస్తోంది.