• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

AP CM Jagan: మూడు సీట్లు పోతాయ్ మంత్రులకు హెచ్చరిక!

ఏపీ(ap)లో పలు శాఖల్లో పనితీరు ఆధారంగా ముగ్గురు మంత్రులను సీఎం జగన్(YS Jagan Mohan Reddy) తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రులు వారి పనితీరును పెంచుకోవాలని సూచించినట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన మంత్రివర్గ భేటీలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జులైలో రాష్ట్ర పరిపాలన వైజాగ్‌కు మారుతుందని సీఎం తన మంత్రులకు సూచన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమా...

March 15, 2023 / 09:51 AM IST

KVP: జగన్! ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకు.. మోడీకి లొంగవద్దు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Project) రాష్ట్రం చేతిలో ఉందని, దీని ఎత్తును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగీకరించవద్దని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP Ramachandra Rao)... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) సూచించారు.

March 15, 2023 / 09:46 AM IST

V6, Velugu Ban బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి ప్రవేశం లేదు

మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల్లోనే బీఆర్ఎస్ వాటిపై నిషేధం విధించింది. కాగా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ తన సమావేశాలకు ఓ మీడియా సంస్థను బహిష్కరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేసినట్టుగా పేర్కొంటున్నారు.

March 15, 2023 / 09:29 AM IST

Twitter: ట్విట్టర్ చర్యలతో బలపడుతున్న కూ, మెటా?

మెక్రో బ్లాగింగ్ సైట్ Twitterలో మార్పులు కూ(koo), మెటా(meta) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు అవకాశంగా మారుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో వినియోగదారులు తగ్గుతున్నారని తెలిపారు. ఇదే నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియా యాప్ కూ ఇటీవల ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని ప్రేవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది కూడా ఓ కారణమేనని అంటున్నారు. ట్విట్టర్లో ఎలాన్ మాస్క్(elon musk) మార్పుల కారణంగా యూజర్లు మారుతు...

March 15, 2023 / 09:18 AM IST

Jr NTR: నా బెస్ట్ మూమెంట్ అదే… భార్యకు ఫోన్ చేసి చెప్పా

ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో (Oscar Award Function) స్టేజ్ పైన నిల్చొని సంగీత దర్శకుడు కీరవాణి (mm keeravani), పాటల రచయిత చంద్రబోస్ (chandrabose) అవార్డును తీసుకున్న క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోలేనని, తన బెస్ట్ మూమెంట్ అదేనని టాలీవుడ్ సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నారు.

March 15, 2023 / 08:55 AM IST

BRS Party మహారాష్ట్రలో కేసీఆర్ మరో పోలికేక.. 26న భారీ సభ

ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. నాందేడ్ సభతో మరాఠ్వాడలో సంచలనం రేపిన కేసీఆర్ కాందార్ లోహ బహిరంగ సభతో ఇకపై ప్రత్యక్ష రాజకీయాలు మహారాష్ట్రలో మొదలుపెట్టనున్నారు. ఈ సభ ద్వారా మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోకి దిగుతుందని సమాచారం.

March 15, 2023 / 08:51 AM IST

స్థల వివాదంలో MegaStar చిరంజీవి.. తెలంగాణ హైకోర్టు మందలింపు

సినీ కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను సినీ రంగ ప్రముఖులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది. తమకు భూములు ఇవ్వకుండా పెద్దలే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

March 15, 2023 / 08:07 AM IST

Jana Sena 10th Formation Day: రోజుకు రూ.2 కోట్లు వస్తాయ్, చెప్పుతో కొడతానన్న పవన్ కళ్యాణ్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Chief Minister of Telangana K Chandrasekhar Rao) తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena chief Pawan Kalyan) హెచ్చరించారు.

March 15, 2023 / 07:58 AM IST

MLC Kavitha: మళ్లీ ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత..ఉగాదికి ముందే అరెస్టు!

తెలంగాణ బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మార్చి 15న ఉదయం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత రెండో విడత విచారణ కోసం ఈడీ(ED) ముందు రేపు హాజరుకానున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చట్ట సభల్లో మహిళా బిల్లు అంశంపై కవిత వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.

March 15, 2023 / 07:57 AM IST

Vizagపై జగన్ మొండి: విశాఖ రాజధానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

రాజధాని అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా సీఎం జగన్ మొండిగా.. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కోర్టులను పట్టించుకోకుండా మూడు రాజధానులను అమలు చేయాలని భావిస్తున్నాడు. భవిష్యత్ లో న్యాయ వివాదాలు తలెత్తుతాయనే విషయం మరిచి జగన్ వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు జగన్ బాధ్యుడిగా నిలవాల్సి వస్తుంది.

March 15, 2023 / 07:40 AM IST

Woman Marriage Lord Krishna: శ్రీకృష్ణుడితో మహిళ పెళ్లి..తర్వాత అప్పగింతలు కూడా!

ఓ 30 ఏళ్ల మహిళ రక్ష సరికొత్తగా శ్రీకృష్ణుడి విగ్రహాంతో(Lord Krishna idol) పెళ్లి(marriage) చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లోని ఔరయ్యా జిల్లాలో(Auraiya District) ఆదివారం జరిగింది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్న ఆ యువతి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతోపాటు వారి పేరెంట్స్(parents)ను కూడా ఒప్పించింది. దీంతోవారు ఆ మహిళ(women)కు వారి సంప్రదాయాల ప్రకారం బంధమిత్రల సమక్షంలో ఘన...

March 15, 2023 / 07:30 AM IST

Russian jet hit US drone: అమెరికా డ్రోన్ ను కూల్చేసిన రష్యా జెట్

అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను (US Air Force drone) రష్యా జెట్ విమానం (Russian jet) ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం నల్ల సముద్రం (Black Sea) వద్ద జరిగింది. తమ డ్రోన్ లలో ఒక దానిని రష్యా విమానం కూల్చడాన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ ((US Air Force) తీవ్రంగా ఖండించింది.

March 15, 2023 / 07:21 AM IST

Port Blair: టీడీపీ, బీజేపీ దోస్తీ.. అండమాన్ నికోబర్ దీవిలో సంచలన విజయం

పోర్ట్ బ్లెయిర్ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది. త్వరలో రాబోతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో (Assembly Elections) టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తెలుస్తున్నది. గతంలో మిత్రులుగా కొనసాగిన వీరిద్దరూ అరాచక పాలన సాగిస్తున్న జగన్ (YS Jagan) ఓడించేందుకు వీరిద్దరూ జత కట్టడం చారిత్రక అవసరంగా అందరూ గుర్తిస్తున్నారు.

March 15, 2023 / 07:06 AM IST

Madhya Pradesh:ఒక్కో భార్య వద్ద 3 రోజులు ఉండాలన్న కోర్టు, ఆదివారం ఆ భర్తకు సెలవు

మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) గ్వాలియర్ ఫ్యామిలీ న్యాయ స్థానం (family court in Gwalior) విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఓ భర్తకు ఇద్దరు భార్యలు (Husband and wife) అయితే... ఒక వారంలో మూడు రోజుల చొప్పున ఒక్కో భార్య వద్ద ఉండాలని, ఆది వారం (Sunday Holi day) ఒక రోజు మాత్రం నీ ఇష్టం అంటూ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.

March 15, 2023 / 06:57 AM IST

Telangana Inter Exams: నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

తెలంగాణలో నేటి నుంచి (మార్చి 15) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(telangana Inter first year exams) ప్రారంభం కానున్నాయిు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు జరగనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు(students) పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం(minute late) అయినా కూడా విద్యార్థులకు అనుమతి లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

March 15, 2023 / 06:56 AM IST