• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Samantha: సమంత మళ్లీ ఫూల్స్‌ ను చేసిందా!?

సమంత(samantha) ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో అమ్మడు జస్ట్ అలా ఏదైనా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. అయితే ఈ బోల్డ్ బ్యూటీ చేసే పోస్ట్‌లు అప్పుడప్పుడు షాక్ ఇచ్చేలా ఉంటున్నాయి. యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత చేసిన ట్వీట్ మాత్రం.. ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తునే ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి పోస్ట్ చేసి షాక్ ఇచ్చి.. ఫూల్స్ చేసినట్టే ఉంది వ్యవహారం.

April 27, 2023 / 03:19 PM IST

Viral Video: టూరిస్టులపై పులి ఎటాక్..జస్ట్ మిస్సు

పార్కు(park)లో సఫారీ వానంలో వెళుతున్న క్రమంలో పొదల వెనుక దాక్కున్న పులి(tiger)ని టూరిస్టులు ఫొటో తీయాలని కెమెరా బయటకు తీశారు. కానీ వారిని గుర్తించిన తర్వాత పులి పర్యాటకులపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనం ముందుకు తీసుకెళ్లి టూరిస్టులను కాపాడాడు. నెట్టింట చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.

April 27, 2023 / 03:02 PM IST

Mahesh babu: సినిమా ఆగిపోయిందా..? నిర్మాత క్లారిటీ!

సూపర్ స్టార్ మహేష్(mahesh babu) సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాలు మరింత ఊపందుకోవడంతో నిర్మాతలు రంగంలోకి దిగారు. నిర్మాత నాగవంశీ(Producer naga vamsi) ఈ క్రమంలో వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

April 27, 2023 / 02:27 PM IST

Viveka Caseలో Letter ఎందుకు దాస్తున్నారు? CBIపై అవినాశ్ రెడ్డి ఆగ్రహం

లేఖ దాచడంపై అడిగితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన జవాబు హాస్యాస్పదం. డ్రైవర్ ప్రసాద్ మంచోడు, అతడి గురించి వివేకా లేఖ రాశారని తెలిస్తే ప్రసాద్ పై దాడి చేస్తారనే లేఖ దాచినట్టు రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు. మీ నాన్న కంటే డ్రైవర్ ప్రసాద్ నే నమ్ముతారా? ఆ లేఖపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని అవినాశ్ రెడ్డి సందేహం వ్యక్తం చేశాడు.

April 27, 2023 / 02:19 PM IST

Telangana:లో రైతులకు షాకింగ్ న్యూస్..రెండోసారి పంట నష్టపోతే సాయం ఇవ్వలేం!

తెలంగాణ(telangana)లో రైతుల(farmers)కు షాకింగ్ న్యూస్ తగిలింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్(KTR), హరిశ్ రావు, ఎర్రబెల్లి చెబుతున్నారు. కానీ అమల్లో మాత్రం అది జరగడం లేదు. వ్యవసాయ శాఖ(agriculture department) రైతులకు ఒక్కసారి మాత్రమే సాయం అందిస్తామని, రెండోసారి నష్టపోయిన రైతులకు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 27, 2023 / 01:53 PM IST

Rules ఉల్లంఘించిన ప్రధాని Narendra Modi.. పోలీసులకు సామాన్యుడి ఫిర్యాదు

చట్టాలకు అందరికీ సమానమని (Rules same for Everyone) రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. రాష్ట్రపతి మొదలుకుని కుగ్రామంలోని ఓ హమాలీ పని చేసుకునే వ్యక్తి వరకు అందరికీ చట్టాలు (Acts), నిబంధనలు (Rules) సమానమే. మరి అలాంటప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై  (Narendra Modi) కేసు ఎందుకు నమోదు చేయరని ఓ సామాన్యుడి ప్రశ్నించాడు. మోదీ రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ...

April 27, 2023 / 01:37 PM IST

Pushpa 2: సెట్‌లో ఎన్టీఆర్.. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది!

సోషల్ మీడియాలో బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య జరిగే.. కన్వర్జేషన్ భలే ఫన్నీగా ఉంటది. ఇద్దరు బావ, బావ అంటూ సరదాగా చాట్ చేస్తుంటారు. బన్నీ బర్త్ డ సందర్భంగా.. పార్టీ లేదా పుష్ప? అని అడిగాడు ఎన్టీఆర్. ఇది చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోయారు. అలాంటిది ఇద్దరు నిజంగానే కలిస్తే మామూలుగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమే. ఇప్పుడే జరిగిందని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.

April 27, 2023 / 01:29 PM IST

Samantha: కు మళ్లీ ఏమైంది..? ఆందోళనలో ఫ్యాన్స్..!

సమంత(Samantha) ఆరోగ్యం మళ్లీ చెడిందా? ఆమె మళ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతోందా? ఆమెకు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో ఇదే చర్చ జరుగుతోంది.

April 27, 2023 / 01:13 PM IST

Amit Shahకు భారీ షాక్.. Karnatakaలో క్రిమినల్ కేసు నమోదు

అభివృద్ధి వదిలేసి విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న కమలం పార్టీని ప్రజలు ఓడిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇది గ్రహించిన అమిత్ షా తమ విద్వేష రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు.

April 27, 2023 / 12:56 PM IST

Ambati Rambabu: చంద్రబాబు ముసలి సైకో..కోడెల ఫ్యామిలీకి ద్రోహం..

టీడీపీ నేత చంద్రబాబు నాయడి(Chandrababu naidu)పై అధికార వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సత్తెనపల్లె సభ గురించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.

April 27, 2023 / 02:33 PM IST

AP High Court: గుడ్డు తిని చిన్నారి మృతి..రూ.8 లక్షలు ఇవ్వాల్సిందే

అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని మరణించిన చిన్నారి విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందజేస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

April 27, 2023 / 12:26 PM IST

YS Viveka హత్య కేసులో కీలక పరిణామం.. ఎర్ర గంగిరెడ్డి Bail రద్దు

మే 5వ తేదీలోపు సీబీఐ ముందు ఎర్ర గంగిరెడ్డి లొంగిపోవాలి అని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆయన లొంగిపోకపోతే అరెస్ట్ చేసే అవకాశం సీబీఐకి ఉందని ధర్మాసనం తెలిపింది.

April 27, 2023 / 12:17 PM IST

Breaking: SRHకి భారీ షాక్…తప్పుకున్న వాషింగ్టన్ సుందర్

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన IPL 2023 మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. DCతో జరిగిన SRH మునుపటి గేమ్‌లో సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ IPL 2023 నుంచి తప్పుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా...

April 27, 2023 / 11:57 AM IST

100 సీట్లు పక్కా.. హ్యాట్రిక్ సీఎంగా KCR రికార్డు: ఆవిర్భావ దినోత్సవంలో KTR

మా నాయకుడు కేసీఆర్ కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 80 ఏళ్లు. ఆయన మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి అలాంటప్పుు మా నాయకుడు కేసీఆర్ ఎందుకు రిటైర్ కావాలని కేటీఆర్ ప్రశ్నించారు.

April 27, 2023 / 11:53 AM IST

Visakhaలో కిడ్నీ రాకెట్ ముఠా..లక్షలు ఇస్తామని చీటింగ్

AP విశాఖ నగరంలోని పెందుర్తి ప్రాంతంలో కిడ్నీ మార్పిడి(Kidney racket gang) ఒప్పందం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల ఫ్యామిలీకి ఇస్తానాన్న మొత్తం ఇవ్వకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

April 27, 2023 / 11:47 AM IST