ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) 68వ ఎడిషన్ కార్యక్రమం ఏప్రిల్ 27న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులు ఎవరు గెల్చుకున్నారు? బెస్ట్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో (Kidney) రాళ్లు అంటే ఏ చిన్న పరిణామంలో ఉంటాయని అనుకుంటాం. ఉంటే రెండు, లేదా మూడు ఉంటాయి. కానీ ఏకంగా 154 రాళ్లు ఉండడం ఎప్పుడైనా మనం విన్నామా. కానీ ఓ వ్యక్తికి ఏకంగా 154 రాళ్లు ఉన్నాయి. మధుమేహంతో (Diabetes) బాధపడుతూ ఆస్పత్రికి రాగా.. కిడ్నీలో రాళ్లు చూసి వైద్యులు నివ్వెరపోయారు. అతి కష్టంగా ఆ రాళ్లను తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది. చదవండి: Organ Donation చేస్తే 42...
TSPSC పేపర్ లీకేజీ కేసు విచారణ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసును దర్యాప్తు చేస్తారని సిట్ అధికారులను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఔట్ సోర్సింగ్ అందరు సిబ్బందిని ప్రశ్నించారా అంటూ కోర్టు అడిగింది.
బాలకృష్ణ(balakrishna), నాగార్జున(Nagarjuna).. ఇద్దరూ సమకాలీన నటులు. వీరిద్దరూ చెప్పుకోదగిన పెద్ద స్నేహితులు కాకపోయినా, శత్రవులు మాత్రం కాదు. కానీ వీరి తండ్రులు మాత్రం మంచి స్నేహితులు. వీరిద్దరూ కళామతల్లి ముద్దుబిడ్డలు. వీరిద్దరిని అప్పటి ప్రజలు విపరీతంగా అభిమానించేవారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా విపరీతంగా హిట్ అయ్యాయి. సొంత అన్నదమ్ముల్లా ప్రవర్తించేవారు. బాలకృష్ణ సోదరుడు హరికృష్ణతో ...
ఇక ఏపీలో సీఎం జగన్ పాలనపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 లక్షల కోట్ల విలువైన గంగవరం పోర్టును రూ.3 వేల కోట్లకు అదానీకి అప్పనంగా అమ్మేశారు అని ఆరోపించారు.
బీహార్లోని కతిహార్ జిల్లాలో జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కైలాష్ మహతో(Kailash Mahto) హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి అతనిపై పలువురు కాల్పులు(gun shot) జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామెరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలో అటవీ భూమిని తండా వాసులు చదును చేస్తుండగా ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఫారెస్ట్ అధికారులను తండా వాసులు బంధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసులు వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఐపీఎల్(Ipl) మ్యాచ్ లు అనగానే ఇప్పటి వరకు మనకు బెట్టింగులతో డబ్బులు సంపాదిస్తారని మాత్రమే తెలుసు. కానీ, ఐపీఎల్ ఫేక్ టికెట్లు(Fake ipl tickets) కూడా అమ్మి సొమ్ము చేసుకునేవారు ఉన్నారని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.
మణిపూర్(Manipur) రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్(cm biren singh) పర్యటనకు ముందు ఆయన కార్యక్రమ వేదికకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో చురచంద్పూర్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేసి 144 సెక్షన్ విధించారు.
పాకిస్థాన్(pakistan)లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి కదులుతున్న ప్యాసింజర్ రైలు(passenger train)లో మంటలు(fire) చెలరేగాయి. దీంతో ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చర్యలు చేపట్టారు.
భవనానికి కాపలా కాస్తున్న వాచ్ మెన్ యాదగిరికి లాడ్జి సిబ్బంది చెప్పారు. డ్యాన్సర్లను రోజూ వచ్చి అలా చేయొద్దని వాచ్ మెన్ చెబుతున్నాడు. అయినా కూడా వారిలో మార్పు ఉండడం లేదు. గురువారం రాత్రి కూడా ఆ డ్యాన్సర్లు రచ్చ చేస్తుండడంతో వాచ్ మెన్ యాదగిరి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు.