మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
పవర్ స్టార్ సినిమా వస్తుందంటే.. ఆ రోజు అభిమానులకి పండగే. ఇక బెనిఫిట్ షోలు ఉంటే.. ముందు రోజు నుంచే థియేటర్ల దగ్గర హడావిడి స్టార్ట్ అయిపోతుంది. పవర్ స్టార్ కటౌట్స్తో పవన్ ఆర్మీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈసారి అలాంటిదేం లేదని అంటున్నారు.
నెట్ఫ్లిక్స్ యూజర్లు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. ఇకపై భారత్ లో పాస్ వర్డ్ షేరింగ్ను నిలిపివేస్తూ చందా దారులకు మెయిల్ పంపించింది.
ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చింది ఏమి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తానంటే నేనే వెళ్లి స్వయంగా డబుల్ బెడ్రూం ఇళ్లను చూపిస్తానని అంటున్న మంత్రి తలసాని ఒక్కో ఇంటికి అయిన ఖర్చు రూ.8.6 లక్షలని వెల్లడి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని, త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పిన తలసాని అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించామని పేర్కొన్న తలసాని బీజేపీ నేత...
శంషాబాద్ నుంచి బాటసింగారం వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాను ఏమి టెర్రరిస్టును కాదని, తనను ఎందుకు అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు. ఆ క్రమంలో కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు బీజేపీ నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వానికి వందల క...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మణిపూర్లో మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనను ప్రధాని మోడీ(modi) ఖండించారు. సభ్య సమాజానికి ఇది అవమానకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలలో ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలకతీతంగా పనిచేయాలని ప్రధాని సీఎంలను కోరారు.
తాలిబాన్ పాలకులు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల హక్కులపై ఎక్కువగా ఆంక్షలు విధించారు. ఆప్గానిస్తాన్(afghanistan)లో తాజాగా మహిళల బ్యూటీ సెలూన్లపై తాలిబాన్లు నిషేధం పొడిగించిన తరువాత, మహిళా మేకప్ ఆర్టిస్టులు బుధవారం కాబూల్లో ఆదేశాన్ని ఖండిస్తూ మహిళలు నిరసనలు చేపట్టారు.
బహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన తన అన్ని సినిమాలను భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, పాపం అదృష్టం కలిసి రావడం లేదు. సాహో పోయింది, ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ డిజాస్టర్ గా మారింది. ఇక, తాజాగా వచ్చి ఆదిపురుష్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అందరూ ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కె పైనే పెట్టుకున్నారు. సలార్ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ప్రాజెక్ట్ కె మా...
ఆంధ్రప్రదేశ్ అప్పులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) చేసిన ఆరోపణలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(gudivada Amarnath) డిమాండ్ చేశారు.
అహ్మదాబాద్లోని ఎస్జీ హైవేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. గురువారం, శుక్రవారం విద్యా సంస్థలకు హాలిడే ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ముంబయిలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి, పాల్ఘర్, దహనులోని విద్యా సంస్థలు జూలై 20న మూసివేయబడ్డాయి. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేశారు.
తెలంగాణ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు బుధవారం కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం రాబోయే 24 గంటల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు, నందితా శ్వేత యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ ఈరోజు(జులై 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనీల్ కన్నెగంటి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్పై శ్రీధర్ గంగపట్నం నిర్మించారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటీ అనేది ఇప్పుడు చుద్దాం.
ఈరోజు(july 20th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
రాష్ట్రంలోని 119నియోజకవర్గాలకు అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్(AERO)లను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.