చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యలు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థను అవమానించొద్దని సీఎం సూచన వివక్షకు చోటులేకుండా పథకాలు అందజేస్తున్నట్లు జగన్ వెల్లడి వాలంటీర్లు అంటే మన పక్కింటి పిల్లలేనని వెల్లడి వాలంటీర్ల గురించి సంస్కారం కోల్పోయి కొంత మంది మాట్లాడుతున్నారని వ్యాఖ్య వాలంట...
ఇండియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(జులై 21) భారీ నష్టాలతో దిగువకు దూసుకెళ్తున్నాయి. ఒకానొకదశలో సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా కోల్పోయింది. దీంతోపాటు నిఫ్టీ కూడా 200 పాయింట్లు నష్టపోయింది.
తెలంగాణ(telangana) వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు సమస్యలు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఉంటే హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని అధికారులు పౌరులను కోరారు.
డెంజర్ జోన్లో కొనసాగుతున్న నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా మోరాయించిన ఆరు గేట్లు 2, 3, 18వ గేట్లు ఎత్తలేమని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం 6, 8, 12, 16వ గేట్లు మోరాయించినట్లు సమాచారం మరోవైపు తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ పేర్కొంది ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బేబీ మూవీ పేరే వినపడుతోంది. ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారట. ఈ మూవీ చూసి సినిమాలో నటీనటులకు ఫిదా అయిపోయారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వివరించారు.
వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ఢిల్లీ రాష్ట్రం రూ.2.75 లక్షల కోట్లను కోల్పోవచ్చని ముసాయిదా కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో గురువారం ఈ మేరకు జీవో(GO) జారీ చేసింది.
ఈరోజు(july 21st 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
భారీ వర్షాలతో గోదావరి ఉధృతి అంతకంతకూ పెరుగుతుంది
తెలంగాణలో బీఆర్ఎస్ పై యుద్ధం మొదలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే ఉన్నాయి. తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ తమిళ్ నుంచి మాత్రం తక్కువే. అందుకే ఆ లోటును పూడ్చేందుకు వస్తున్నాడు సూర్య. ఆ సినిమానే కంగువా.. తాజాగా ఈ సినిమా ప్రోమో రిలీజ్కు టైం ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ముంబైలో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా రైలు ఆగడంతో బిడ్డను ఆడించడానికి రైలు దిగిన తండ్రి నుంచి చేజారీ 4 నెలల పసికందు కాలువలో కొట్టుకుపోయింది.
2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ కోహ్లి(Virat kohli) తన ఆటను నిలకడగా నిరూపించుకుంటూ అనేక రికార్డులు, ప్రశంసలను అందుకున్నాడు. తాజాగా విరాట్ మరో రికార్డు సృష్టించాడు.