కమలం (dragon fruit) ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెంపకందారుల దృష్టిని ఆకర్షించింది. ఎరుపు ఊదా రంగుతో ఆహార ఉత్పత్తితోపాటు దీని ద్వారా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని దీనిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈ పంట సాగుపై కేంద్రం 50 శాతం సబ్సిడీ అందజేస్తుంది.
చలాన్ల బాధ భరించలేక ఓ సామాజిక కార్యకర్త ఒక వింత పని చేశారు. బైక్కు అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపారు.
మేత మేస్తున్న ఆవులు, గేదెలపై ఓ పులి దాడిచేసింది. గేదెలు అన్ని ఐక్యమత్యంగా పులిని ఎదుర్కొన్నాయి. కొమ్ములతో పొడిచి చివరకు అది మృత్యువాత చెందేలా చేశాయి.
భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ. 206 బంతుల్లో 121 కొట్టి విండీస్ను పరుగులు పెట్టించాడు. 438 టార్గెట్ తో బరిలో దిగిన ప్రత్యర్థులు ఆటముగిసే సమయానికి 86/1 గా నిలిచారు.
దేశీయ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బాస్మతీయేతర తెల్ల బియ్యం(rice) ఎగుమతులను భారతదేశం(india) విదేశాలకు నిషేధించింది. దీంతో అమెరికాలో 18 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్ రేటు కాస్తా 50 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో వినియోగదారులు షాపింగ్ మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
హైదరాబాద్(Hederabad) సీటీ బస్సు(City Buss)లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు టికెట్టు ధర(Ticket Cost) చూసి అవాక్కయ్యాడు. ఓ బస్సు కండక్టర్ రూ. 29,210 టికెట్టు ఇవ్వడంతో ప్రయాణికుడు కంగారు పడ్డాడు. ఇదేంటని అడిగితే అసలు విషయం బయటపడింది.
ఈరోజు(july 22nd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
హైదరాబాద్లో దారుణం జరిగింది
కాళీఘాట్ లోని సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొచ్చుకెళ్లే యత్నం
ఏపీలో జూలై 25న విద్యాసంస్థల బంద్ ప్రకటిస్తూ విద్యార్థి సంఘం నేతలు ప్రకటన చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో ఈ బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అప్పటి వరకు అంచనాలను పీక్స్కు తీసుకెళ్లేలా సస్పెన్స్ మెయింటేన్ చేసిన నాగ్ అశ్విన్.. జస్ట్ ఒక్క పోస్టర్తో అనుమనాలు వచ్చేలా చేశాడు. అరె ఏంది మావా.. ఇలా చేశావ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ నాగ్ అశ్విన్ను తక్కువ అంచనా వేసిన వారే.. ఇప్పుడు అదరొగొట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) వాంగ్మూలంను సీబీఐ అధికారులు 259వ సాక్షిగా నమోదు చేశారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై మాటల యుద్ధం సాగుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు సీఎం జగన్ మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో వాలంటీర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజమో, కాదోనని మరికొందరు సందేహిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ ఆకాన్షా రంజన్ కపూర్ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇటీవల బికినీ ధరించిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వ్యాఖ్యలు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థను అవమానించొద్దని సీఎం సూచన వివక్షకు చోటులేకుండా పథకాలు అందజేస్తున్నట్లు జగన్ వెల్లడి వాలంటీర్లు అంటే మన పక్కింటి పిల్లలేనని వెల్లడి వాలంటీర్ల గురించి సంస్కారం కోల్పోయి కొంత మంది మాట్లాడుతున్నారని వ్యాఖ్య వాలంట...