చాలా గ్యాప్ తరువాత హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో అశ్విన్ బాబు హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఎలా సెలక్ట్ చేసుకున్నారో, ఆ క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడ్డారో అనే ఆసక్తికరమైన విషయాలను వివరించారు.
బంగారం(gold) కొనాలని చూసే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా 60 వేల రూపాయలను దాటేసింది. మరోవైపు వెండీ రేట్లు కూడా పెరిగాయి.
ఈ ఏడాది తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు గురించి సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. సరికొత్త యాప్ రూపొందించి వారి ఖర్చులను అంచనా వేయనున్నారు.
భారత షట్లర్ సాత్విక్ తన స్మాష్ స్పీడ్ తో గిన్నీస్ రికార్డు సృష్టించాడు. రెండు దశాబ్ధాలుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
మిథునం మూవీ రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఈరోజు ఊదయం 5 గంటలకు మరణించారు. గతంలో రమణ, బాపుతో కలిసి శ్రీరమణ పనిచేశారు. పేరడి రచనలు చేయడంలో రమణ ఎంతో ప్రఖ్యాతి గాంచారు. దీంతోపాటు నవ్య వారపత్రికకు ఎడిటర్ గా కూడా రమణ పనిచేశారు. “మిథునం” చిత్రంలో వృద్ధ జంట కథ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు ఆడింది. ఇద్దరు వృద్ధాప్య జంటల వైవాహిక సంబంధానికి సంబంధించిన ఈ చిత్రంలో...
పరువు నష్టం కేసులో నాంపెల్లి కోర్టు సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు, 5 వేల జరిమానా విధించింది.
కొరియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ పోటీలలో భారత్ సత్తా చాటుతోంది. ఈ పోటీలలో భారత్ 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్వర్ణతోపాటు మరో పతకం కైవసం చేసుకున్నారు.
తెలంగాణ(telangana)లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు(rains) ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
ఈరోజు(july 19th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
కోకాపేటలో ఎకరం రూ. 50 కోట్లు విలువ చేసే భూమిని బీఆర్ఎస్ కు కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించిన విషయంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని ప్రజా ప్రయోజానల కోసమే పోరాడుతుంది అని బెంగళూరు ప్రతిపక్షసమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుజరాత్ కోర్టు విధించిన రెండెళ్ల శిక్షను నిలివేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
ఝార్ఖండ్లో లంచం తీసుకుంటున్న ఓ మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికింది
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య భారీ ఎన్కౌంటరు జరిగింది