స్టార్ హీరో పవన్ కల్యాణ్ BRO మూవీ విడుదలై రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు ఈ మూవీకి మహేష్ గుంటూరు కారం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. కానీ మహేష్ మాత్రం స్పందించలేదు. అయితే గుంటూరు కారం మూవీతో అసంతృప్తితో ఉన్న కారణంగానే మహేష్ బాబు మౌనం వహిస్తున్నారని పలువురు అంటున్నారు.
సామ్ సాంగ్ కంపెనీ ఇండియాలో అదిరిపోయే ఫీచర్లతో అల్ట్రా ప్రీమియం మైక్రో LED టెలివిజన్ను రిలీజ్ చేసింది. అయితే దీని రేటు కోటిరూపాయలకు పైగా ఉంది. అంతేకాదండోయ్ ఫీచర్లు కూడా సూపర్ గా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్(hyderabad) శివార్లలోని కొత్వాల్గూడలో ప్రతిపాదిత ఆక్వా మెరైన్ పార్క్(Aqua Marine Park)ను నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు నటీనటులు శ్రీదివ్య, రేణు దేశాయ్ సహా పర్యావరణవేత్తలు వేసిన పిటిషన్పై స్పందించాలని తెలంగాణ హైకోర్టు(High Court) మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ దోపిడీ పాలనకు అడ్డు అదుపు లేకుండా తయారైందని ఆరోపించారు.
సినీ పరిశ్రమపై ఆధారపడుతున్న వారికి ఉపకరించేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకువచ్చింది. సినీ పైరసీ దారులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమయింది. సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం సక్రమంగా అమలు జరిగే అవకాశం ఉందా? ఈ చట్టం వల్ల మన దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్న పైరసీకి అడ్డుకట్ట పడనుందా? ఈ విషయమై నిపుణులు ఏం అంటున్నారు. సినీ ప్రముఖులు ఏ...
ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించిన నేపథ్యంలో సీఎం జగన్ మెహన్ రెడ్డి సహా మంత్రి అంటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంత్రివా లేదా సినిమా బ్రోకర్ వా అని చంద్రాబాబు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం(brs government) వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ముందస్తుగా మద్యం టెండర్లను ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టెండర్లు పిలిచి ముందుగానే 2 వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు.
మహిళలు ప్రతి రోజు క్యాబుల్లో వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. వెళ్లే క్రమంలో మీరు ఫోన్ మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎవ్వరినీ కూడా నమ్మే పరిస్థితి లేదు. పక్కన ఉన్నవారు లేదా డ్రైవర్ సహా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలా విని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇక అంతే సంగతులు. అవును. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటివల జరిగింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఓ ఫోటోగ్రాఫర్ తనకు గిరాకీ సరిగా రావడం లేదని వినూత్నంగా ఆలోచించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టమాటా రేటుకు ఉన్న డిమాండ్ క్యాచ్ చేసుకుని సరికొత్త ఆఫర్ ప్రకటించాడు. తన షాపులో ఫొటో దిగిన వారికి టమాటాలు ఫ్రీగా ఇస్తానని వెల్లడించాడు. అంతేకాదు పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. దీంతో అనేక మంది కస్టమర్లు అతని షాపుకు రావడం మొదలయ్యారు. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేశారో ఇప్పుడు చుద్దాం.
క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రాశి ఖన్నా(rashi khanna) తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు.. అతనితో డేటింగ్ చేయడం వల్లే తాను ఇలా తయారయ్యానని చెప్పింది. అసలు ఇప్పటి వరకు అమ్మడి బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరికీ తెలియదు. దీంతో అతనెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
హైదరాబాద్ రోడ్లు మరో చిన్నారిని(child) బలి తీసుకున్నాయి. ఇప్పటికే ఇక్కడి రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతుండగా..తాజాగా హైదరాబాద్(Hyderabad) బాచుపల్లిలో మరో ఘోరం చోటుచేసుకుంది. రోడ్ల గుంతల కారణంగా ఓ తండ్రి స్కూటిపై వెళ్తున్న చిన్నారి కింద పడి మృత్యువాత చెందింది. ఆ వివరాలెంటో ఇఫ్పుడు చుద్దాం.
కుర్ర హీరోలంతా ఇప్పుడు పెళ్లి పీఠలెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. ఇప్పుడు వీళ్ల దారిలోనే మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్(kavin).