సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో మహిళపై శనివారం రాత్రి అత్యాచారం జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన గిరిజన దంపతులు అనంతపురం జిల్లా నేరేడుగొండలోని సేవాలాల్ దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఫసల్వాది సమీపంలోకి రాగానే తమిళనాడుకు చె
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల కొలువైయున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిల విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత వెండి ఆభరణాలతో పాట
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబు
ELR: చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన అక్కల రామచంద్రరావు అనే వ్యక్తి మోటార్ సైకిల్ కొన్ని రోజుల క్రితం అదే గ్రామంలో దొంగతనానికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన
VZM: IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్లను ఈ సీజన్లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియ
VZM: సంతకవిటి మండలం తాలాడలో ఉమారామలింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప
VZM: రోడ్డు ప్రమాదంలో వేపాడ మండలం వీలుపర్తికి చెందిన జి.రవికుమార్(25) ఆదివారం మృతి చెందాడు. అన్నవరంలో జరిగిన తన మేనమామ పెళ్లికి వెళ్లి బైక్పై నానాజీ అనే వ్యక్తిని తీసుకొని వస్తున్న క్రమంలో తుని వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రమాదంలో రవికుమ
VZM: చిల్లపేట అభయాంజనేయ స్వామి 13వ అలయ వార్షికోత్సవం సందర్భంగా చిల్లపేట యువకులు అధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో విశాఖపట్నం జిల్లా సంగివలస జట్టు ప్రథమ బహుమతిగా రూ.25వేలు గెలుపొందారు. ఆనందపురం జట్టు ద్వితీయ బహుమతిగ
ELR: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు నేతలు ఆదివారం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో అయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవురు
అన్నయ్య: కోడూరు మండల పరిధిలోని కుమ్మరిపాలెం గ్రామంలో కోడి పందేల బరిపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదివారం కోడూరు ఎస్సై చాణిక్య రాబడిన సమాచారం ప్రకారం తమ సిబ్బంది తో కలిపి కోడి పందేల బరిపై దాడి చేసి పది మంది వ్యక్తులను, 17 ద్విచక్ర వ