అల్లు బ్రాండ్తో వచ్చినా కూడా.. హీరోగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు అల్లు శిరీష్(allu sirish). కెరీర్ స్టార్టింగ్లో కాస్త స్పీడ్గా సినిమాలు చేసినా శిరీష్.. మధ్యలో దాదాపు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నుంచి ‘ఊర్వసివో రాక్
దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది కన్నడ చిత్రం ‘కాంతార'(Kantara). హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఇప్పటికే కన్నడలో 100 కోట్లకు పైగా రాబట్టగా.. తెలుగులో 22 కోట్లకు మించి వసూ
పవన్ పై విమర్శలు చేసిన ప్రతిసారీ.. ఆయన మూడు పెళ్లిళ్ల టాపిక్ రావాల్సిందే. ప్రతిసారి పవన్ ని తన మూడు పెళ్లిళ్ల విషయంతో విమర్శలు చేస్తుండటంతో… ఇటీవల పవన్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే ఆయన చేసిన కామెంట్స్ ని మాత్రం మహిళా కమిషన్ తప్పు ప
అక్టోబర్ 23న, ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ను గ్రాండ్గా జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కొత్త సినిమాల నుంచి అప్టేట్స్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు మేకర్స్. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’
బాహుబలి2లో వీడెక్కడున్న రాజేరా అనే డైలాగ్.. నిజ జీవితంలోను ప్రభాస్(prabhas)కు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు.. ఈ 20 ఏళ్లలో 20 సినిమాలు చేశాడు.. పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నాడు.. అయినా కూడా
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(puri jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయినా, ఫట్ అయినా.. సినిమా తీయడమే పూరి పని. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎగసిపడే కెరటంలాంటి వాడు పూరి. అందుకే హిట్ అయితే పొంగిపోవడం.. ఫ్లాప్ అయితే కృంగిపోవడం పూరి
జపాన్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే. ముఖ్యంగా తారక్, చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకుమించి అనేలా ఉంది. ఆర్ఆర్ఆర్(RRR) జపాన్ వెర్షన్ రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్.. కుటుంబ సమేతంగా జపాన్కు వెళ్లిన సంగతి తెలిసి
ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ను జనవరి 12 రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక మెగాస్టార్ 154 ప్రాజెక్ట్ను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ డేట్ మాత
సినిమాలు తగ్గించి… తన పూర్తి దృష్టి మొత్తం రాజకీయాలపైనే పెడుతున్నాడు పవన్(pawan kalyan). అంతక ముందు ఒప్పుకున్న సినిమాలను కూడా కాస్త పక్కన పెట్టిమరీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే.. ఈసారి కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా.. తెలంగాణలోనూ తమ ప
మధ్య్రప్రదేశ్(madhya pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి వే