తన కూతురు కవితను పార్టీ మారమని కోరారంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. ఇవే మాటలను కవిత కూడా చెప్పారు. తనను పార్టీ మారమని బీజేపీ నేతలు సంప్రదించారంటూ కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కాగా… ఈ విష
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ టీటీఈ ఆర్మీ జవాన్ ని కదులుతున్న రైలు లో నుంచి తోసేశాడు. టికెట్ కోసం జరిగిన గొడవ కారణంగా… రైలు లో నుంచి తోసేయడం గమనార్హం. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను రెండు కాళ్లు కోల్పోయినట్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర లో తన యాత్ర కొనసాగిస్తున్నారు. అయితే… ఈ యాత్రలో ఈ రోజు ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలో.. మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా అడుగులు వ
కోలీవుడ్లో అభిమానుల మధ్య వార్ ఊహించని విధంగా ఉంటుంది. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. తిట్లతోనే సరిపెడుతున్నారు. కానీ అది అంతకు మించి అన్నట్లుగా తయారైంది. వీళ్ల దెబ
ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మిక తెలుగు, తమిళ్తో పాటు బాలీవుడ్లోను పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘గుడ్ బై’.. రష్మిక బాలీవుడ్ ఆశలను ఆవిరి చేసింది. అందుకే ఆ సమయంలో వెకేషన్కి చెక్కేసింది ఈ అమ్మడు. అయితే ఎలాగైనా సరే బాలీ
ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్లో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడ
సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న వారిలో సుధీర్దే ఫస్ట్ ప్లేస్. నెగెటివ్ను పాజిటివ్గా తీసుకోవడం మాత్రమే తెలిసిన సుధీర్కు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సుధీర్ ఎలాంటి ప్రోగ్రామ్ చేసిన టీఆర్పీ ర
ఇటీవల చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సీక్వెల్గా వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమా.. యంగ్ హీరో నిఖిల్కు ఊహించని స్టార్ డమ్ను తెచ్చిపెట్టింది. మీడియం రేంజ్ అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసింది. దాం
తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో… తెలంగాణ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే… ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తె