తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందనే ఎవరూ నమ్మరు. రాష్ట్ర విభజన తర్వాత… అసలు ఆ పార్టీని జనాలు పూర్తిగా మర్చిపోయారు. కొందరు నేతలు ఉన్నా.. వారు కూడా తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. అసలు అలాంటి పార్టీ ఒకటి తెలంగాణలో ఉందనే విషయం జనాలు పూ
తెలంగాణ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ TRS పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు. బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో…TRS నుంచి పోటీచేసి గెలుపొందారు. 2019లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మునగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటెస్ట్రింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో అధికార TRS పార్టీ ప్రచార సభలో… టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి పాటక
బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే… ఆ షోలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో… తాజాగా… వైసీపీ నేత , ఏపీ మం
ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ ఎలా జరిగిందో.. జరుగుతుందో చూస్తునే ఉన్నాం. ఎన్నో వివాదాలు.. కోర్టు కేసులు.. ఆదిపురుష్ను చుట్టుముడుతునే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఒకే ఒక్క టీజర్తో ఆదిపురుష్ స
సోషల్ మీడియాలో ఆర్సీ 15 లీక్డ్ ఫోటోలు ఇంకా వైరల్ అవుతునే ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ పై రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఆర్సీ 15 టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలు
కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కెజియఫ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది కెజియఫ్ చాప్టర్ 2. దాంతో ఈ సినిమాను నిర
ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఇవే. అయితే నాలుగు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. మధ్యలో ఓ కమర్షియల్ సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతునే ఉంది. క
మునుగోడు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్
క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన మొదటి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా గతంలో జరగకపోగా.. దాదాపు రెండు సంవత్సరాల