బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోకి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో నందమూరి, నారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటో
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉంది. అందుకే అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దాంతో ప్రస్తుతం రష్మిక చేతి
లవ్ స్టోరీ, బంగార్రాజు తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్నాడు నాగచైతన్య. ‘థాంక్యూ’ మూవీతో పాటు బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా.. చైతన్యను నిరాశ పరిచాయి. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్తో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాల
ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలె వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’.. తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతమ్’.. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున
రాజమౌళి-మహేష్ బాబు సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తునే ఉన్నాయి. ఇంకా స్క్రిప్టు కూడా ఫైనల్ కాలేదు.. అప్పుడే స్టార్ క్యాస్టింగ్ తైరపైకొస్తుంది. అలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ పుకార్లు మాత్రం ఫ్యాన్
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన రీమేక్ మూవీ ‘గాడ్ ఫాదర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ, ఓవర్సీస్లోను మంచి వసూళ్లను రాబడుతోంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…. ఆయన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. కాగా… హైదరాబాద్ నగరంలోకి ఈ నెల 31వ తేదీన రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగ
మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…
కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెల
ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ