ఆసియా కప్ లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన టీమిండియా మహిళల జట్టు…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లంక జట్టును 65 పరుగులకే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగ
థియేటర్లోకి జనాలు రావడం లేదనుకుంటున్న సమయంలో.. కంటెంట్తో వచ్చి హిట్ కొట్టి చూపించాడు కళ్యాణ్ రామ్. దాందో ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది బింబిసార. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గ
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏమైందనే న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవలే తన తల్లి ఇందిరా దేవి మరణం.. మహేష్ను ఎంతగానో కలిచివేసింది. ఇంకా ఆ బాధనుంచి తేరుకోలేకపోతున్నాడు మహేష్. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎస్ఎస్ఎంబీ28 షూట
ఇటీవలె అయోధ్యలో చాలా గ్రాండ్గా ఆదిపురుష్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ పై నెటిజన్స్, సినీ ప్రముఖులు, పొలిటీషయన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదేం గ్రాఫిక్స్, ఇవేం విజువల్స్.. అసలు రాముడు, రావణుడి లుక్ ఏంటి.. ఇలాంటి ఎన్నో విమర్శలు చేశ
ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ మాత్రమే తమ మాసివ్ దాహం తీర్చే సినిమా అని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కెజియఫ్లో ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్.. హై ఓల్టేజ్ ఫైట్స్ చూసి.. సలార్ను నెక్ట్స్ లెవల్లో ఊహించుకుంటున్నారు. ఇప్పటి వరకు లీ
సినిమా తారలకు, క్రికెటర్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. అయితే… ఆ అభిమానం వెర్రితనం గా మారితే మాత్రం… సెలబ్రెటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా.. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన విరాట్ కోహ్లీని చిక్కుల్లో పడేసింది. ఇంతకీ మ్యాటరేంటంటే… టీమిం
బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… ఈ షోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఆ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని అంబటి ఆరోపించారు. కేవలం తనకు రాజకీయాలకు ఉపయోగపడాలనే ఈ టాక్ షోకి చంద్రబాబు
ప్రపంచ ఆకలీ సూచీ 2022లో భారత్ మరింత దిగజారింది. 101వ స్థానం నుంచి 107వ స్థానానికి పడిపోయింది. 121 దేశాల్లో వివరాలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ల కంటే ఇండియా వెనుకబడి ఉంద
ప్రస్తుతం దేశంలో హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో… అక్కడ కూడా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు హిజాబ్ ధరించడాన్ని సమర్థించగా.. మరొకరు వ్యతిరేకించారు. ఇద్దరు జడ్జీలు వేర్వ