HYD: గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్లో ఆహారంలో బొద్దింక దర్శనమిచ్చింది. బాధితుడు రాజేశ్ వివరాలు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినే సమయంలో ప్లేట్లో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయా
AP: నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ను ప్రకటించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. చాలామంది డాక్టర్లు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్యం అందిస్తారని తెలిపారు. NTR ట్రస్ట్కు తాను ఎప్ప
HYD: ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు కొన్ని పనిచేయడం లేదని అక్కడికి వెళ్లిన ప్రజలు తెలిపారు. వెంటనే రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని, లేదంటే ఎవరైనా తెలియకుండా ఉపయోగిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాపోయ
SDPT: హుస్నాబాద్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనం
SRD: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోస్టింగ్ ఉత్తర్వులను అదనపు కలెక్టర్ మాధురి చేతుల మీదుగా ఇచ్చారు. మొత్తం 62 మందికి ఉపాధ్యాయ ఉద్యోగుల పోస్టింగ్ ఇచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు, DCEB కార
VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోర్ బంజారా సమాజం ఆధ్యాత్మిక గురువుగా భావించే బంజారా సమాజానికి చెందిన సామాజిక సంస్
KMR: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుక
VZM: ఇకపై నిబంధనలు పాటించని వారి లైసెన్స్లను రద్దు చేస్తామని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమం జరిగింది. వేగం కన్నా సురక్షితంగా చేరడం ముఖ్యమని, ప్రతి వాహన దారుడు
ప్రకాశం: చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అందరూ చెబుతున్నారే తప్ప ఎవ్వరూ ఆచరించడం లేదని CM చంద్రబాబు వద్ద ఓ విద్యార్థిని అసహనం వ్యక్తం చేసింది. స్టేజ్పై ఆమె మాట్లాడుతూ.. కందుకూరుకు నేడు(శనివారం) CM వస్తున్నారని అధికారులు చెత్తను తొలగిం
PPM: రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి టీ.దుర్గా ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులకు కీ చైన్లు అందించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ రావు మాట్లాడుతూ తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారుల