కొంతకాలం క్రితం గుండెపోటు, గుండె జబ్బులు వంటివి వృద్ధులకు మాత్రమే వచ్చేవి. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా ఈ వ్యాధి క్రమంగా యువత, పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది.
తమ దేశంలో పర్యాటకం, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మలేషియా ప్రభుత్వం(malaysia govt)కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు, ముఖ్యంగా భారతదేశం, చైనా నుండి పర్యాటకులు వీసా లేకుండా తమ దేశానికి రావడానికి అనుమతించబడ్డారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. సిద్ధార్థనగర్ జిల్లాలో ముస్లిం ఎమ్మెల్యే సయ్యదా ఖాటూన్ శ్రీరామ కథలో పాల్గొన్నారు. తర్వాత తరువాత బిజెపీ, హిందూ సంస్థల కార్యకర్తలు శుద్ధి చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆదివారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రిపుల్ ఐటీలో ఏదో జరుగుతోందని కలకలం రేగింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉండడంతో జాతీయ స్థాయి నేతలంతా రాష్ట్రం పై ఫోకస్ పెట్టారు. అగ్ర నేతలంతా ప్రచారం నిమిత్తం రాష్ట్రంలోనే తిష్ఠ వేశారు.
దక్షిణ భారతదేశంలో వాతావరణం చాలా వేగంగా మారుతోంది. ఒక్కసారిగా భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొన్ని గంటల్లోపే అవి అదృశ్యమవుతాయి. దీనికి ప్రధాన కారణం ఈదురు గాలులు.
గుజరాత్లో ఆదివారం రోజు మొత్తం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 14 మంది మృతి చెందినట్లు ఎస్ఈఓసీ కంట్రోల్ రూమ్ సిబ్బంది మీడియాకు తెలిపారు.