కొత్త దర్శకులను పరిచయం చేయడం.. విభిన్న కథలతో సినిమాలు చేయడం.. హిట్టు, ఫట్టుతో సబంధం లేకుండా దూసుకుపోవడం.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టైల్. ఈ క్రమంలోనే ఇప్పుడు డెవిల్గా వస్తున్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు, నిర్మాత మధ్య ఎక్కడో తేడా కొట్టేసింది. దీం
పుష్ప2 తర్వాత భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మరో మాస్ ప్రాజెక్ట్ ఓకె అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నార
ఈ సంక్రాంతికి మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున లాంటి పెద్ద సినిమాలతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ కోసం మాస్ మహారాజా రవితేజ కూడా రంగంలోకి దిగాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఓజి ఉన్నట్టుండి ట్రెండింగ్లోకి వచ్చింది. దానికి కారణం సలార్ సినిమా అనే చెప్పాలి. సలార్ను కొట్టేలా ఓజి ఉంటుందని ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇదే సమయంలో ఓజి నుంచి స్పెషల్ ట్రీట్ రె
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. రాజమౌళీ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. దేవర పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.
వాణిజ్య, వ్యాపార సంస్థల బోర్డులపై కన్నడ అక్షరాలనే రాయలని కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తిపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. బోర్టులపై 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సలార్ సత్తా చాటుతోంది. కలెక్షన్ల పరంగా 500 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అయితే.. వేరే దేశాల్లోను సలార్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. నేపాల్లో సలార్ క్రేజ్ చూస్తే షాక్ అవడం గ్యారెంటీ.
నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ నుంచి సైంధవ్ అనే సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో బ్యాక్ టు బక్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల రేటు 6.86 శాతం పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో ఈ ఏడాది వార్షిక నేర నివేదికను విడుదల చేశారు.