రామ మందిర ప్రారంభోత్సవానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు అయోధ్యకు చేరుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో నెట్వర్క్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో టెలికాం కంపెనీల నెట్వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని టెలికమ్య
మళ్లీ అధికారంలోకి వస్తామన్న గుడ్డి ఆశతో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎవరికీ తెలవకుండా ఎన్నికల ముందే 22 ల్యాండ్క్రూజర్ వాహనాలను కొనుగోలు చేశారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్జీపీటీకి పోటీగా జియో నుంచి సరికొత్త ఏఐ ప్రొగ్రామ్ ‘భారత్ జీపీటీ’ పేరుతో అందుబాటులోకి రానుందని ఆకాశ్ అంబానీ తెలిపారు.
అబ్దుల్లాపూర్మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని భట్టి తెలిపారు.
సఫారీ గడ్డపై భారత్ తడబడుతోంది. తోలిటెస్ట్ మ్యాచ్లో భారత్ చేసిన వ్యూహాత్మక తప్పు గురించి మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వివరించారు. బౌలర్లను వాడుకోవడంలో రోహిత్ శర్మ విఫల్ అయ్యారు అని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీని కలుసుకోవడం తనకు ఎంతో ఇష్టమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తన స్నేహితుడు మోడీ విజయం సాధించాలని కోరారు. భారత విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్తో జరిగిన సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు.
ప్రజాభవన్ బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో నింధుతుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్కి పారిపోయినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. హైదరాబాద్కు రప్పించేందుకు ప్రయత్న