ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలతో వెండి, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. భక్తాదు
NGKL: వంగూరు మండలంలోని ఉల్పర, పోతారెడ్డిపల్లి ఇసుక రీచ్ల నుంచి ఇసుక పొందేందుకు శుక్రవారం నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తహశీల్దార్ మురళీమోహన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, కాంట్రాక్టుల కోసం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మై
MHBD: కొత్తగూడ మండలం బొత్తవాని గూడెంకు చెందిన సురేందర్ కుటుంబ కలహాల కారణంగా ఇవాళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతన
KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక RTC బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ RTC RMను ఆదేశించారు. ఒంటిమిట్టలో జరిగిన సమీక్షలో ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ మాట్లాడారు. కడప రైల్వే స్టేషన్ నుంచి భక్తులకు
ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొమరోలు, అర్ధవీడు మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియం పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే క
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో న్యాయ శాఖలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలక
SRD: నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని పంచాయతీ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణాలను శుభపరిచే కార్యక్రమం చేశారు. పనికిరాని వస్తువులన
W.G: గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు అమరనాథరెడ్డి ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదు
TPT: తిరుపతి కొర్లగుంటకు చెందిన రాజేంద్ర తిరుమల కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళం ఏరియాకు చెందిన ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 2022లో అతను ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం తిరుపతి 4వ అ